యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
ఈ ఏడాది వానకాలం సీజన్లో అత్యధికంగా వరి సాగు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 3,05,126 ఎకరాల్లో వరి వేశారు. అత్యధికంగా వలిగొండ మండలంలో 42,367 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాతి స్థానాల్లో రామన్నపేట, భూదాన్ పోచంపల�
మూడు సీజన్ల నుంచి వరి రైతులు వరుసగా నష్టాల పాలవుతున్నారు. ఏటా దిగుబడి తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లిలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఐదు రకాల వంగడాలతో ప్రదక్షిణ (సోమసూత్ర ప్రదక్షిణ) ఆకారంలో వరి సాగు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.