MS Dhoni: గత రెండేండ్లుగా ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వాదనలు వినిపిస్తున్నా మహేంద్రుడు మాత్రం ఎప్పటికప్పుడూ తన రిటైర్మెంట్పై సస్సెన్స్ను కొనసాగిస్తున్నాడు.
భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్ ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మొక్కల �
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రాత్రంతా సంబురాలు జరుపుకుంది. మ్యాచ్ ముగిసి బహుమతి ప్రదానోత్సవం జరిగే సరికే చాలా ఆలస్యం కాగా.. సోమవారం తెల్లవారే వర�
Anand Mahindra on Dhoni | ఐపీఎల్-16 టోర్నీ విజేత.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాజకీయాలపై ఫోకస్ చేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Sakshi Malik | రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాప్ రెజ్లర్ సాక్షిమాలిక్ (Sakshi Malik) సైతం స్పందించారు. టైటిల్
ఐపీఎల్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండోసారి ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు 16 సీజన్లు జరుగగా.. అందులో చెన్నై కేవలం రెండింట్లో మాత్రమే �
ఐపీఎల్ 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. 13 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ఉన్న కోల్కతా నైట్రైడర్స్ దాదాపు ఎలిమినేట్ అయినట్లే. ఢిల్లీ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.
ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పరుగున మైదానంలోకి వచ్చాడు. ధోనీ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ (Autograph) ఇవ్వాలని కోరాడు. అదీ తాను వేసుకున్న అంగిపై (Shirt)..
MS Dhoni: తన కెరీర్ చివరి దశలో ఉన్నట్లు ధోనీ చెప్పాడు. ఐపీఎల్లో హైదరాబాద్తో మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎంత సుదీర్ఘ కాలం ఆడినా.. ఇదే కెరీర్లో చివరి దశ అన్నాడు
MS Dhoni : స్టేడియంలో కుర్చీలకు ధోనీ కలర్స్ వేశాడు. ఐపీఎల్ మ్యాచ్లకు టైం దగ్గరపడడంతో.. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. పసుపు, బ్లూ రంగు కుర్చీలకు ధోనీ కలర్స్ కొట్టాడు.