Sakshi Malik | రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాప్ రెజ్లర్ సాక్షిమాలిక్ (Sakshi Malik) సైతం స్పందించారు. టైటిల్
ఐపీఎల్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండోసారి ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు 16 సీజన్లు జరుగగా.. అందులో చెన్నై కేవలం రెండింట్లో మాత్రమే �
ఐపీఎల్ 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. 13 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ఉన్న కోల్కతా నైట్రైడర్స్ దాదాపు ఎలిమినేట్ అయినట్లే. ఢిల్లీ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.
ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పరుగున మైదానంలోకి వచ్చాడు. ధోనీ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ (Autograph) ఇవ్వాలని కోరాడు. అదీ తాను వేసుకున్న అంగిపై (Shirt)..
MS Dhoni: తన కెరీర్ చివరి దశలో ఉన్నట్లు ధోనీ చెప్పాడు. ఐపీఎల్లో హైదరాబాద్తో మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎంత సుదీర్ఘ కాలం ఆడినా.. ఇదే కెరీర్లో చివరి దశ అన్నాడు
MS Dhoni : స్టేడియంలో కుర్చీలకు ధోనీ కలర్స్ వేశాడు. ఐపీఎల్ మ్యాచ్లకు టైం దగ్గరపడడంతో.. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. పసుపు, బ్లూ రంగు కుర్చీలకు ధోనీ కలర్స్ కొట్టాడు.
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో పదేండ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని అనధికారికంగా తెంచుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15 స�
ఇంగ్లండ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో అతడ�
వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్పష్టంచేశాడు. ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చెన్నై శుక్రవారం లీగ్లో ఆఖరి మ్యాచ్ ఆడగా.. టాస్ సమయంలో ధోనీ భవిష