ముంబై: ఈ యేటి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 10 మ్యాచుల్లో ఆ జట్టు ఏడు మ్యాచుల్లో ఓడింది. ఇక టోర్నీకి ముందే రవీంద్ర జడేజాను కెప్టెన్గా ప్రకటించడం తప్పే అ�
ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అ
ముంబై: ఈ యేటి ఐపీఎల్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 23 రన్స్ తేడాతో చెన్నై గెలిచింది. తొల
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. తన తర్వాత
తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన ఇరు జట్లలో.. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయిన టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంత
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వెయిన్ బ్రావో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఘనత సాధించింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు �
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
ఒకప్పుడు చివరి ఓవర్లో 30 పరుగులు కావాలన్నా.. క్రీజులో ధోనీ ఉంటే అదో ధైర్యం. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపిస్తాడనే నమ్మకం. ఐపీఎల్లో చెన్నై అభిమానులు కూ
చెన్నై: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లేకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ లేదని ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ పేర్క
దుబాయ్: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఉంటాడో లేదోనని ఆందోళన చెందుతున్న అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోనీ కోసమే అని సీఎస్కే
Deepak Chahar | jaya bharadwaj | ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవం చవిచూసింది. ధోనీసేనను పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో ఓడించాడు. కానీ మ్యాచ్ పూర్తయిన తర్వా�
దుబాయ్: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ సందర్భంగా ధోనీయే ఈ విషయాన్ని పరోక్షంగా �