టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో పదేండ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని అనధికారికంగా తెంచుకున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15 స�
ఇంగ్లండ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో అతడ�
వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్పష్టంచేశాడు. ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చెన్నై శుక్రవారం లీగ్లో ఆఖరి మ్యాచ్ ఆడగా.. టాస్ సమయంలో ధోనీ భవిష
ముంబై: ఈ యేటి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 10 మ్యాచుల్లో ఆ జట్టు ఏడు మ్యాచుల్లో ఓడింది. ఇక టోర్నీకి ముందే రవీంద్ర జడేజాను కెప్టెన్గా ప్రకటించడం తప్పే అ�
ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అ
ముంబై: ఈ యేటి ఐపీఎల్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 23 రన్స్ తేడాతో చెన్నై గెలిచింది. తొల
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. తన తర్వాత
తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన ఇరు జట్లలో.. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయిన టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంత