చెన్నై: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లేకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ లేదని ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ పేర్క
దుబాయ్: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఉంటాడో లేదోనని ఆందోళన చెందుతున్న అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోనీ కోసమే అని సీఎస్కే
Deepak Chahar | jaya bharadwaj | ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవం చవిచూసింది. ధోనీసేనను పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో ఓడించాడు. కానీ మ్యాచ్ పూర్తయిన తర్వా�
దుబాయ్: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ సందర్భంగా ధోనీయే ఈ విషయాన్ని పరోక్షంగా �
దుబాయ్: ఈ యేటి ఐపీఎల్ రెండవ సెషన్ దుబాయ్లో ఆదివారం నుంచి స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. దీని కోసం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. నెట్స్లో భారీ షాట్లతో తన బ్యాటింగ్ �
సమాజంలో తల్లి పాత్ర ఎంతో గొప్పది. అమ్మ రేపటి భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తునే ఉంటుంది.ఆదివారం మదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు క్రికెటర్లు తమ తల్లులకు సోషల్మీడియా వేదికగా హృదయపూర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకు�
ముంబై: ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో అందులోని ప్లేయర్స్, ఇతర సిబ్బంది వారి వారి ఇళ్లకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. వారికి దేశంలోకి మే 15 వరకూ �
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. మంగళవారం ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత అతడో ట్వీట్ చేశాడు. ఇది ఇక ఎంతమాత్రం జోక్ కాదు. �
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో మ్యాచ్ వాయిదా పడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో బాలాజీకి కొవిడ్ పాజిటివ్గా తేలడంతో టీమంతా ఐసోలేషన్లో ఉంది. దీంతో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరగ
ప్రముఖ స్పోర్ట్స్ వేర్ యాక్సెసరీస్ బ్రాండ్ ‘ఆసిక్స్’ తన బ్రాండ్ అంబాసిడర్గా టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను నియమించినట్లు మంగళవారం ప్రకటించింది. జడ్డూ ప్రచారం ద్వారా దేశవ్యాప