ప్రముఖ స్పోర్ట్స్ వేర్ యాక్సెసరీస్ బ్రాండ్ ‘ఆసిక్స్’ తన బ్రాండ్ అంబాసిడర్గా టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను నియమించినట్లు మంగళవారం ప్రకటించింది. జడ్డూ ప్రచారం ద్వారా దేశవ్యాప
ముంబై: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డును అందుకున్నాడు రవీంద్ర జడేజా. 2011లో గేల్ నమోదు చేసిన రికార్డును జడేజా సమం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ ర�
ముంబై: బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ ఈ మూడు పాత్రలను అత్యుత్తమంగా నిర్వర్తించిన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ మూడు విభాగాల్లో రాణించి అగ�
ముంబై: ఆ మధ్య గెలిచే మ్యాచ్ను చేజేతులా ఓడిన కోల్కతా నైట్రైడర్స్ టీమ్పై ఆ టీమ్ ఓనర్ షారుక్ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలుసు కదా. అభిమానులకు క్షమాపణ కూడా చెప్పాడు. ఆ తర్వాత కూ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మన్ మరోసారి చేతులెత్తేశారు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో బ్యాట్స్మెన్ దారుణ ప్రదర్శనతో నిరాశపరిచారు. చెన్నై పేసర్ దీపక్ చాహర్ దె�
ముంబై: ఐపీఎల్( IPL )- 2021లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders )తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ), డుప్లెసిస్( du Plessis ) అ�
ముంబై: 40 ఏళ్ల వయసులో ఇంకా నేను బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను. ఫిట్గా ఉండటానికే ప్రయత్నిస్తాను.. ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అన్న మాటలు. ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స�
ముంబై: వాంఖడే మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై సీజన్లో మరో అద్భుత విజ
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో బ్యాట్స్మన్ సమిష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మాదిరి స్కోరు సాధించింది. డుప్లెసిస్(33: 17 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), మొ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో వాంఖడే స్టేడియంలో బిగ్ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ�
ఐపీఎల్ 2021లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోయింది. చెన్నై వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. చెన్నైలో మ్యాచ్లు ముగించ
ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్యగా మారింది. గతేడాది సత్తాచాటిన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఫామ్లేమితో ఇబ్బంద�
టీ20 క్రికెట్లో బ్యాట్స్మెన్ ధనాధన్ బ్యాటింగ్తో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రతీ బంతిని ఫోర్, లేదా సిక్స్ బాదాలనే కసితో ఉంటారు. సింగిల్స్ కన్నా బౌండరీలు బాదుతూ ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయ