దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
Petrol Price | ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే.. అనుగుణంగా రిటైల్ మార్కెట్లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఆ ప్రయోజనం అంతిమంగా వినియోగదారులైన ప్రజలకు చేరాలి. అయితే ఇంధన ధరల విషయంలో అలా జరుగడం లే�
Crude Imports | గతనెలలో క్రూడాయిల్ దిగుమతుల్లో రికార్డు నమోదైంది. గత నెలలో ఇరాక్, సౌదీ అరేబియాలకంటే రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు దిగుమతి జరిగింది.
Russia | భారతదేశానికి రష్యా డిస్కౌంట్కు ముడిచమురును అందిస్తున్నది. అయితే పక్కదేశానికి అగ్గువకు ఇస్తుండటంతో తమకెందుకు ఇవ్వారనుకున్నారే ఏమో పాకిస్థాన్ పాలకులు.. అనుకున్నదే తడవుగా
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. గత మార్చిలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 112.8 డాలర్లు