న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించడం లేదు. క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకున్న మోద
దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక రంగాలు మందగించాయి. ముడి చమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో 2023 మే నెలలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయింది. 2022 ఏడాదిలో ఇదే నెలలో ఇవి 19.3 శాతం వృద్ధి కనపర
Stocks | ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఫారెక్స్ రిజర్వు నిల్వలు బలోపేతం కావడం, ముడి చమురు ధరల పతనం, యూఎస్ డాలర్పై రూపాయి మారకం విలువ బలోపేతం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో దేశీయ స్టాక్ మార్కెట్లు కళకళలాడా
కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది.
Petrol Price | బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు చేరుకున్నా.. ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించటం లేదు.
ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది కేంద్రం. మరి క్రూడాయిల్ తక్కువ ధరకు దొరికినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి కదా! కానీ, అలా తగ్గడం
KTR | హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం( Union Govt ) దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) డ�
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
Petrol Price | ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే.. అనుగుణంగా రిటైల్ మార్కెట్లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఆ ప్రయోజనం అంతిమంగా వినియోగదారులైన ప్రజలకు చేరాలి. అయితే ఇంధన ధరల విషయంలో అలా జరుగడం లే�