డబ్బు చెల్లించినా స్టాక్ రావడంలో జాప్యమే కేంద్ర ప్రభుత్వ తీరుతో డీలర్లకు కంపెనీల కొర్రీలు హైదరాబాద్లో అడపాదడపా ‘నో స్టాక్’ బోర్డులు జిల్లాల్లో రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్య సాగు సీజన్ ప్రారంభం�
మే నెలలో 24.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జూన్ 15: ఎగుమతుల వృద్ధికంటే దిగుమతులు అధికంగా పెరగడంతో మే నెలలో భారత్ వాణిజ్యలోటు 24.29 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఇంత భారీ వాణిజ్యలోటు నమోదుకావడం ఇదే ప్రథమ
గత నెలలో 15.88 శాతంగా నమోదు న్యూఢిల్లీ, జూన్ 14: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 15.88 శాతంగా నమోదైనట్టు మంగళవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చె
బ్రస్సెల్స్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాను కట్టడి చేసేందుకు ఈయూ దేశాలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసే అంశంలో ఈయూ దేశాలు కొత్త నిర్ణయ�
బస్తా ధర మరో రూ.50 పెరిగే అవకాశం నానాటికీ భారంగా ముడి సరకు దిగుమతులు ఇప్పటికే 50% పెరిగిన బొగ్గు-పెట్ కోక్ రేట్లు ఆందోళనలో నిర్మాణ రంగం.. ఆగిపోతున్న ప్రాజెక్టులు దేశీయ మార్కెట్ను సిమెంట్ ధరలు హీటెక్కిస్�
2021-22లో 2.67 శాతం క్షీణత 29.7 మిలియన్ టన్నులకు పరిమితం న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ ముడి చమురు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం (2021-22) 2.67 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోకపోవడం ప�
ఎన్నికలప్పుడు పెంపు ఊసుండదు ఫలితాలు వచ్చీరాగానే ఇంధన వాత షురూ క్రూడాయిల్ ధర తగ్గినా అదే వరుస పైగా పెంపు తక్కువేనంటూ సమర్థన 16 రోజుల్లో పెట్రోల్పై రూ. 12 పెంపు ‘కేంద్రప్రభుత్వం విఫలం’, ‘రాష్ర్టాలపై పెను భ�