పశ్చిమ దేశాలు ఆంక్షల్ని పెంచుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు స్థావరాల్ని అప్రమత్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర భగ్గుమన్నది. సోమవారం బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల స్థాయ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రభావంతో ఒక్కసారిగా క్రూడాయిల్ ధర భగ్గుమంది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ రకం ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయిని దాటేసి 103.78 డాలర్ల గరిష్ఠానికి పెరిగింది. ఈ స్థా�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. మరో వైపు ముడిచమురు ధరలు భారీగా పెరిగ�
ఏడేండ్ల గరిష్ఠానికి ఇంధన ధర మధ్యప్రాచ్యంలో దాడులు కారణం బ్యారెల్ ధర: 87.70 డాలర్లు ముంబై, జనవరి 18: అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కల�
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా
ఇంధన ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవికి కొంత ఊరట లభించనుంది. చమురు ధరలను తగ్గించేందుకు దేశీయ వ్యూహాత్మక ఇంధన నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని క
హైదరాబాద్ : అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశ�
హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ధరలు పెరగడానికి