మండలంలోని నిజాలాపూర్ గ్రామానికి కేఎల్ఐ నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 13వ తేదీన ‘రైతున్న వరి గోస’ అనే కథనంతో రైతులు పడుతున్న ఇబ్బందులను, కేఎల్ఐ నీళ్లు రాకుంటే సూమారుగా 300 �
వేసవి ప్రారంభంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటికి కష్టం మొదలైంది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. బోరు, బావులు, చెరువులు ఎండిపోతుండడం.. ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతుండడం.. భూగర్భ జలాల�
మానకొండూర్ నియోజకవర్గంలో పంటలు ఎండుతుంటే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బెజ్జంకి మండలంలోని గుండారం శివారులో రైతులు గైండ్ల న
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ భూగర్భ జలాలు రోజురోజుకూ దిగువకు పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు చాలావరకు ఎండిపోయే స్థితికి వచ్చేశాయి. చేలల్లో బోర్లు సైతం రెండున్నర అంగుళాల
సింగూరు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరివ్వకుంటే తామే గేట్లు ఎత్తాల్సి వస్తుందని ప్రభుత్వానికి అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. పుల్కల్ మండలంలోని హుమ్లా నాయక్ తండా,లక్ష్మ
సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గం రైతులు సాగునీటి కష్టాలు పడుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమవారం రాష్ట్ర భారీ నీటి ప
ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో బూతుపురాణంతోనే పాలన నడపాలనుకుంటే చరిత్ర క్షమించదని సింగిరెడ్డి చెప్పారు. సోమవారం వన
రైతుల సమస్యలపై పాలకులకు పట్టింపులేకుండా పోతున్నది. యాసంగి పై యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం యాసంగి పంట కాలం ముగిసిపోనుండగా
సాగు నీరు లేక పంటలు ఎండి రైతన్న గుండె మండుతున్నది. చివరి తడి కోసం అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వాగుల్లో చెలిమలు తీసి ఒక్కో బొట్టును ఒడిసి పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదేళ్లలో ఉమ్మడి జిల్లావ్య�
ఉమ్మడి జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు నీరు ఇంకిపోతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు పరిధిలో పంటలు సాగు చేసిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు వారబంధి ద్వారా �
అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు కరెంటు కొతలతో బోరుబావుల్లో సాగునీరు అందక ఆరుగాలం కష్టించిన పండించిన పంట కండ్ల ముందే కనుమరుగవుతున్నది.
జూరాల ఆయకట్టు కింద వారబంధిపై సాగునీటి విడుదలతో పం టలు ఎండిపోతున్నాయంటూ జూరాల ఆ యకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెల వరకు సాగునీరు అందేదని, ప్రస్తుతం వారబంధితో ప్రతి మం గళ, బ�
చెంతనే కృష్ణా నదీ జలాలు గల గలా పారుతున్నా తమకు మాత్రం సాగునీళ్లు అందడం లేదు.. కనీసం చెరువులు కుంటలన్నా నింపుకుందామనుకున్నా కాల్వలు లేకపాయే.. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సేద్యం చేస్తు ప్రతీసారి సాగు చేసి�
చెరువులు, కుంటలు, బోర్లు, బావుల్లో చుక్క నీరు లేక.. రైతన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎండిన పంటలను పశువులకు మేతగా వేస్తున్నాడు. కళ్ల ముందే చేతి కందే పంటలు ఎండిపోతుంటే రూ. లక్షల అప్పు తెచ్�
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 2023-24 యాసంగిలో చేర్యాలలో 21,960 ఎకరాల 11గుంటలు, ధూళిమిట్టలో 10,472 ఎకరాల 26 గుంటలు, కొమురవెల్లిలో 11,212 ఎకరాల 12 గుంటలు, మద్దూరులో 10,044 ఎకరాల 6 గుంటల్లో వరి సాగు చేశారు.