మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నతండా సమీపంలోని ఆకేరు వాగులో నీరు లేకపోవడంతో వరి పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రైతులు ఆకే రు వాగులోఎండిన పంటను పట్టుకొని నిరసన తెలిపారు.
రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనికి తోడు కరెంట్ కోతలు సైతం వేధిస్తుండడంతో పంటలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలకు నీరు అందించకపోవడంతోనే ఎండుతున్నాయని మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లకవరసు ప్రభాకర్ వర్మ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్
రైతుల బాధలు, వారి బాధ్యత ఈ ప్రభుత్వానికి పట్టదా అని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం గద్వాల నియోజకవర్గ పరిధిలో నెట్టెంపాడు లిఫ్ట్ కింద
నిజాంసాగర్ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతుండడం రైతులను కలచివేస్తున్నది. సాలూర మండలంలోని నిజాంసాగర్ కెనాల్ డీ -28 కింద సాగ వుతున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్
నిజాంసాగర్ డీ-28కెనాల్ పరిధిలోని 15సబ్ కెనాల్ కింద రైతులు సాగుచేస్తున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు గురునాథం బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్�
ఓవైపు తీవ్ర ఎండలు.. తగ్గుతున్న నీటిమట్టం.. దీనికి తోడు కరెంట్ కోతలతో అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఎండుతుండడంతో దిక్కుతోచని స్థితిలో దిగాలు చెందుతున్నారు. మండలంలో రైతులకు �
భూగర్భజలాలు అడుగంటి బోరుబావుల్లో నీరురాక వరి,మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. రాయపోల్ మండలంలో యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగుచేశారు.బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైత�
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధికి కనీసం రెండు తడులు నీరందిస్తే రెండు లక్షల ఎకరాల్లో పంట చేతికొచ్చేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
నలుగురి ఆకలి తీర్చే రైతన్న ఇప్పుడు దిగాలు పడ్డాడు. సాగునీరు అందక, పంటలను కాపాడుకోలేక విలవిలలాడుతున్నాడు. వేసవి ఆరంభం కాక ముందే వాగులు, బావులు, బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి.
సాగు నీరందక ఎండిపోతున్న పంటలపై నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.