సాగు సంక్షోభంలో చిక్కుకున్నది. దిక్కు తోచని స్థితిలో రైతాంగం దిగాలు చెందుతున్నది. బోర్లు ఎత్తిపోయి ఎండిన పంటలు.. బోర్లు వేసేందుకు చేసిన అప్పులు.. పెట్టుబడి రాక అన్నదాత గుండె చెరువైంది. ఇక, చేతికొచ్చిన పంట �
కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు... ఇప్పుడు పంటలు ఎండిపోయి చుక్క నీరు రావడం లేదు. మళ్లీ కేసీఆర్ సార్ రావాలే... రైతులు బాగుపడాలి అని రైతు నాగార్జున అభిప్రాయం వ్యక్త�
ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, ఆరెపల్లి, కత్తెపల్లి తదితర గ్రామాల రైతుల పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే జూరాల ఎడుమ కాల్వ ద్వారా డీ-6 కెనాల్ సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండలాధ్య�
యాసంగి వరి పంట సాగు నీళ్ల కోసం రైతులు అరిగోసపడ్డారు. బావుల్లో పూడిక తీసి, బోరు బావులు వేయించారు. కొందరు మున్నేరు, ఆకేరు వాగుల్లో పొక్లెయిన్లతో బావులు తవ్వించారు. సాగు నీరు లేక పంట పొలాలను పశువుల మేతకు వదిల�
సాగునీళ్లు అందక ఎండిపోయిన పంటలకు వెంటనే పరిహారం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గొర్లోనిబావి గ్రామ శివారులో ఎండిన వరి పొలాలను మాజీ ఎమ
మండల కేంద్రంలో ఉన్న కొల్లం చెరువు నిండుకుండలా ఉన్నా చుక్క నీరు మాత్రం పొలాలకు పారడం లేదు. దీని కింద 360 ఎకరాల ఆయకట్టు ఉండగా.. రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తూ నష్టపోతున్నారు. చెరువు కాల్వ లు ముళ్లపొదలతో న
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద పంటలు సాగు చేసిన రైతులు నీరు పారబెట్టుకునేందుకు రాత్రి, పగలు తేడా లేకుం డా కాల్వల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లం�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మళ్లీ కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సాగు, తాగునీరు లేక రైతులు, ప్రజలు గోసపడుతున్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర�
భీమానది తమకు కొండంత ధీమా అనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. యాసంగి లో కోటి ఆశలతో సాగు చేయగా, చి‘వరి’కి నిరాశే మిగిలింది. కర్ణాటక నుంచి భీమాకు సాగునీటిని విడుదల చేయకపోవడంతో పంటలు చేతికిరాక అన్నదాతలు ఆగ�
‘ఎకరా పొలంలో కష్టపడి వరి సాగు చేసిన.. ఎండాకాలంలో ఇబ్బందులు తప్పవని ముందుగానే ఊహించి త క్కువగా సాగు చేశా.. నాటేసిన రెండు నెలల త ర్వాత బోరులో నీరు పూర్తిగా అడుగంటింది.. పంట చేతికొచ్చే సమయంలోనే ఎండిపా యే.. ఉన్న �
మెదక్ జిల్లాలో మెదక్, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, రామాయంపేట, నిజాంపేట, చేగుంట, మాసాయిపేట, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో వరి పంట అధికంగా ఎండుముఖం పట్టింది. పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ�
యాసంగి సీజన్లో తుంగతుర్తి నియోజకవర్గంలో 70శాతం పంటలు నష్టపోయిన రైతాంగం మిగిలిన కొద్దిపాటి పొలాలైనా కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నది. ఇప్పటికే వేల ఎకరాలు పశువులు, గొర్రెలకు మేతగా మారిన సంగతి తె�
భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో 15,600 ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం బోరుబావుల కిందనే సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు నీరు అందడం లే�
జిల్లాలో గత బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల్లో పూడికతీతతోపాటు.. కాల్వలకు మరమ్మతులు చేపట్టడంతో వర్షాకాలంలో వచ్చిన నీటితో చెరువులు, కుంటలు కళకళలాడేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెరువ
వరి రైతులు అరిగోస పడుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు రైతులకు చుక్కలు చూ పిస్తున్నది. ఒకప్పటి కాంగ్రెస్ పాలనలోని కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని రైతులు వ