రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి సర్కారు కొలువుదీరాక కాళేశ్వరం ప్రాజెక్టుకు మకిలిపట్టింది. ఆ ప్రభుత్వం కక్షపూరితంగా ప్రాజెక్టును పండబెట్టడంతో పంటలన్నీ ఎండిపోయాయి. తత్ఫలితంగా ఈ ఏడాద�
చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం సాగునీరు అందించి పంటను బతికించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు.
కడెం ప్రధాన కాలువతో పాటు 13,19, 22 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ద్వారా నీటి విడుదల నిలిపివేయగా, రైతాంగం ఆందోళన చెందుతున్నది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నది.
భూగర్భ జలాలు అడుగంటడంతోపాటులో ఓల్టేజీ సమస్యలతో ఎండిన పంటలకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపల్లి మండలం గొర్లోనిబావిలో ఎండిన పంటలను �
కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-22 కాలువపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. సకాలంలో నీరందించకపోగా, కష్టనష్టాలకోర్చి సాగు చేసిన వరి, మక్క చేతికందకుండాపోయే పరిస్థితి దాపు�
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. రైతులు కన్నీరు పెడితే రాజ్యానికి చేటువచ్చినట్లే.. రైతును రాజుగా చూసినప్పుడే రాజ్యం బాగుపడుతుందని ఎనుకటికి పెద్దలు చెప్పేవారు. కాని నేటి కాంగ్రెస్ సర్కారు రైతుల గుర�
కృష్ణమ్మను నమ్ముకొని పంటలను సాగు చేసిన రైతులకు చుక్కెదురైంది. ఎంజీఎల్ఐ ద్వారా వచ్చే నీటితో డిండి ప్రాజెక్టు నీటితో కళకళలాడేది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగిలో డిండిలో నీటిని నిల్వ చేయడంతో డిండి వ�
భానుడు ఉగ్రరూపం దాల్చడంతో బోర్లు, బావులు, చెరువులు, వాగులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు చివరి దశలో ఉండడంతో కండ్ల ముందే వట్టిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకూ భూగర్బ జలాలు పడిపోతున్నాయి. గత నెలలో సంస్థాన్ నారాయణపురంలో ఏకంగా 27.72 మీటర్ల లోతుకు ఇంకాయి. జిల్లా సగటు నీటి మట్టం కూడా తగ్గింది.
‘కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగ చెరువులు, కుంటలు నింపిండ్రు. కాల్వలకు నీళ్లు వదిలిండ్రు. పదేండ్లలో ఎన్నడూ సాగునీళ్లకు రంది లేకుండే. పంటలు బాగా పండినయి. కాంగ్రెస్ సర్కారొచ్చినంక పంటలు ఎండిపోతున్న�
రాజాపేట మండల వ్యాప్తంగా 13 చెరువులు, 33 కుంటలు ఎండిపోయాయి. దాంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఎండలు కూడా దంచి కొట్టుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కొన్నేళ్లుగా జీవనదిలా ఉన్న పాకాల వాగు ప్రస్తుతం వట్టిపోయింది. దీనిపై ఆరు చెక్డ్యాంలు కట్టగా, అవన్నీ చుక్క నీరు లేక వెక్కిరిస్తున్నాయి. ఈ చెక్డ్యాముల్లో గతంలో ఎండాకా�