కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. పంటల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఈ మద్దతు ధరలు ఏమాత్రం సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో,డీజిల్
పంటల సాగులో మొదటిగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూర్ రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించి
కాంగ్రెస్ పాలనలో మక్క రైతులు అరిగోస పడ్తున్నారు. ఆ రుగాలం కష్టపడి పండించి విక్రయించేందు కు మార్కెట్కు తెచ్చినా అధికారుల నిర్లక్ష్యం తో పడిగాపులు తప్పడం లేదు. ముందస్తు ప్ర ణాళిక లేకపోవడం కారణంగా పంటను
యాసంగి పంటలు సాగు చేసిన రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో పారుతున్న కృష్ణానది నీళ్లులేక వెలవెలబోతూ రాళ్లు తేలింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
రైతు చైతన్యంతోనే పంటల సాగు అధిక దిగుబడులు సాధ్యమని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. అల్దాస్ జానయ్య తెలిపారు. సోమవారం రెండో రోజు పీజేటీఏయూ , కోరమాండల్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సద�
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటంలేదు. గత రెండున్నర ఏండ్లుగా రైతులను హస్తం ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. 24గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్.. సరఫరాలో భా�
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గత రెండేండ్లల్లో దాదాపు 3 లక్షల ఎకరాల వరకు పడిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కూరగాయలు, పండ్లు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల
వేరుశనగ పంటను పండించడంలో రికార్డును మూటగట్టుకున్న వనపర్తి జిల్లా నేడు రివర్స్లో వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలు తలకిందులవుతున్నాయి. నామమాత్రంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం.. విత్తన ఖరీదు అ ధిక�
‘యూరియా లేకుంటే పంటలు సాగు చేసేదెలా..? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి..? ఇక మాకు చావే దిక్కు’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు... ప�
సాగు చేసిన పంటలను రైతులు వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేసుకోవాలని మధిర మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. మధిర క్లస్టర్ లోని పంట నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
వికారాబాద్ మండలంలో దాదాపు 25 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇందుకుగాను వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కురుస్తున్న వర్షాలతో పంటలు సాగు చేసుకునేందుకు అన్నదాతలు యూరియాను కొ
వ్యవసాయరంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడుల నేపథ్యంలో రైతులు దీర్ఘకాలిక ఆదాయాలనిచ్చే పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు కొత్త వంగడాలను అందుబాటులోక�
నిరుపేద, మధ్యతరగతి ప్రజలతోపాటు అన్నదాతల్లో జూన్ నెల గుబులు పుట్టిస్తున్నది. ఈ నెలలో వ్యవసాయానికి పెట్టుబడులు ఎంత అవసరమో.. పిల్లల చదువుకు ఖర్చు లూ అంతే అవసరం. అయితే, రెండింటికీ ఒకే నెల లో అధికంగా వెచ్చించ�
పంట సాగులో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రావొద్దని ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కింది. యాసంగి 2023, వానకాలం 2024లో పెట్ట�