వానాకాలం ప్రారంభమైంది. పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాలు వేసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే, సీజన్ ఆరంభంలోనే అందాల్సిన రైతుబంధు సాయం ఇంకా అందకపోవడంతో అన్నదా�
నైరుతి రుతుపవనాల రాకతో జిల్లాలో తొలకరి వర్షం పలకరించింది. రెండు, మూడు రోజులుగా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. తొలకరి జల్లులు సరైన సమయానికి కురువడంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు
ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉన్నది. బోరుబావిలో నీరు సమృద్ధిగా ఉందని భావించి ఈ యాసంగిలో రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు. అయితే భూగర్భ జలాలు
‘ఢిల్లీ చలో’ మార్చ్ ప్రధాన డిమాండ్లలో ఒకటి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ. ఎంఎస్పీకి హామీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యయం పెరుగుతుందని ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి మీడియా ఆధారిత కథనా
పంటల సాగులో యూరియాతోపాటు ఇతర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. సేంద్రియ ఎర�
వ్యవసాయరంగంలో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తక్కువ నీటి వనరులు ఉన్న హుస్నాబాద్ వ�
సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూసిండ్రు.అప్పటి పాలకులు రైతుల కోసం ఆలోచన చేయలేదు. రైతుల బాధలను అవహేళన చేశారు. వ్యవసాయం దండుగ అంటూ చిత్రీకరించారు.
నిర్మల్ జిల్లాలో మూడేండ్లుగా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో పెట్టుబడి ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో సాగు చేస్తే ఎకర
రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ వానకాలం సీజన్ ‘రైతు బంధు’ సాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
Agriculture | అంతటా వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో సాగుచేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తవ�
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. రైతులందరూ ఒకేచోట కూర్చొని సాగుపై చర్చించుకునేందుకు క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. అంతేకాకుండా ఐదు వేల ఎకరాల
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు.