Oxygen crisis in Karnataka hospital | ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఐసీయూలోని రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో అల్లాడిపోయారు. చివరకు వైద్య సిబ్బంది మాన్యువల్గా ఆక
దేశీయ వజ్రాల తయారీ రంగం కుదేలైంది. గడిచిన మూడేండ్లుగా ఎగుమతులు-దిగుమతులు భారీగా పడిపోవడంతో తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నది. దీంతో కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితులు డైమండ్ ఇండస్ట్రీలో రుణ ఎ
Sharad Pawar | ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తిప్పికొట్టారు. సంక్షోభ సమయంలో మోదీకి తాను చాలా సహాయం చేసినట్లు చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏమి
మాట్లాడి
Minister Gangula | కాంగ్రెస్కు అధికారం ఇస్తే సంక్షోభం తప్పదని, మళ్లీ కరువు, కాటకాలు, కోతలు తప్పవని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కొద్ది వారాలకే మరో బ్యాంక్ మూతపడింది. తీవ్ర చిక్కుల్లో పడ్డ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ను రెగ్యులేటర్లు మూసివేస్తు�
Food Crises |ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి.
దేశీయ ఐటీ రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో నియామకాలకు భారీ ఎత్తున కత్తెర పెట్టవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే దాదాపు 40 శాతం తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్య�
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వరంగంలో ఉన్న ఉద్యోగాలూ ఊ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బెడిసికొట్టడంతో బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యింది. నెత్తిమీద పెద్ద బాంబు పడినట్టుగా తయారైందని, బుధవారం రాత్రి నుంచి అందరి ముఖాలు మాడిపోయాయని పార్టీ నేతలు చర్చి�
ప్రపంచం మరో మహా ఆర్థిక మాంద్యంలోకి జారుకొంటున్నది.. కొమ్ములు తిరిగిన కార్పొరేట్ సంస్థలు, మహా మహా బ్యాంకులు, బలహీనంగా ఉన్న దేశాలన్నీ అంతరించిపోయే కాలం దాపురించింది.. అ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రపం
భారత్ జోడో పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. దేశంలో విద్వేష, విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. అది వాస్తవమే. అయితే, ఆ రాజకీయాలను అడ్డు కోవడంలో ప్రధాన ప్రతిపక్ష �
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �
రికార్డు స్థాయి వర్షాలతో పాకిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్లోని దాదాపు సగం భూభాగం వరకు వరదను ఎదుర్కొంటున్నదంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు
వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లోకెక్కుతున్న తెలంగాణ యూనివర్సిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా తీసుకుంటున్న హడావుడి నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారడంతో పాట�