వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లోకెక్కుతున్న తెలంగాణ యూనివర్సిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా తీసుకుంటున్న హడావుడి నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారడంతో పాట�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయ
కేంద్రం నిర్లక్ష్యం, మొండివైఖరి కారణంగా తెలంగాణలో 40 రోజులుగా రైస్మిల్లులు తెరుచుకోవడం లేదని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు,
గోదావరికి వందేండ్లలో కనీవినీ ఎరుగని వరద. తెలంగాణలో మూడున్నర దశాబ్దాల కాలంలో జూలైలో ఎన్నడూ లేనంత గరిష్ఠ వర్షపాతం. వారం రోజులుగా ముంచెత్తుతున్న వాన రాష్ర్టాన్ని గుక్కతిప్పుకోకుండా చేసింది. ఇంతటి విపత్కర
భారత్ను 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తానన్నారు.. దేశాన్ని విశ్వ గురువు స్థానంలో నిలబెడతానని రోజుకోసారి శపథం చేస్తున్నారు.. దేశానికి ఇక స్వర్ణయుగమే అన్నట్టుగా ఆర్భాటాలు చేస్తున్నారు.. కాన�
పాకిస్థాన్లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులే కాకుండా సామాజిక పరిస్థితులు కూడా తీసికట్టుగా మారుతున్నాయి. శ్రీలంక మాదిరిగానే దివాళా తీసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పాక
ఇది 80స్ నాటి ఒక తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన పాపులర్ డైలాగ్. స్పిరుచ్యువల్ కమెడియన్ కేఏ పాల్ కూడా అప్పటివాడే కాబట్టి ఈ డైలాగ్ను మళ్లీ పాపులర్ చేయాలని చూస్తున్నారు. దేశం ప్రస్తుతం చాలా
ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.. అంతర్జాతీయంగా అప్పు పెరిగింది.. తిరిగి చెల్లించాల్సిన సమయం ముంచుకొచ్చింది. కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు. దీనికి తోడు రాజకీయ
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
శ్రీలంక.. కండ్లముందు తగలబడిపోతున్న దేశం. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్నది. ఇప్పుడక్కడ ప్రభుత్వమంటూ లేదు. ఆర్థికస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆర్థిక, రా�