శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ద
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
కొలంబో : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సతో సమావేశమైన రాజీనామా లేఖను సమర్పించారని, అయితే, రాజీనామాను ఇంకా ఆమోదించలేదని వార్తలు వచ్చాయి. శ్ర�
2014లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో బీజేపీ నేతలు.. కనపడ్డ ప్రతి మైకులో ఊదరగొట్టిన నినాదం ‘గుజరాత్ మాడల్'. గుజరాత్లో ఏదో అద్భుతం జరిగిపోయిందనీ.. మోదీ హయాంలో స్వర్గధామంగా మారిపోయిందన్న లెవల్లో �
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపధ్యంలో పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్న వేళ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అగ్ర నాయకత్వాన్ని వెనకేసుకొచ్చారు
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా ప్రాధమిక డిమాండ్లనే ముందుంచిందని చెప్పారు. దేశ భద్రత
New Twist in Bharat Pe | భారత్పే సహ-వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్ వివాదం మరో మలుపు తిరిగింది. సంస్థ సీఈవో సుహైల్ సమీర్ను భారత్పే బోర్డు సీఈవోగా తప్పించాలని బోర్డు సభ్యులకు లేఖ రాశారు. దీనికి గ్రోవ�
న్యూఢిల్లీ : అసోం, పంజాబ్, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ సంక్షోభానికి పార్టీ అగ్రనాయకత్వ వైఖరే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస�
అన్ని థర్మల్ కేంద్రాల్లో నిండుకొన్న బొగ్గు నిల్వలు ఒక్క ప్లాంటులోనూ వారానికి సరిపడా నిల్వ లేదు సగం కేంద్రాల్లో 2 రోజులకే.. 17 ప్లాంట్లు మూత విద్యుత్ సంక్షోభం ముంగిట ఢిల్లీ.. చర్యలు తీసుకోండి ప్రధాని నరేం�
ఇండోర్ : కొవిడ్-19 సంక్షోభం కారణంగా పశ్చిమ రైల్వే సుమారు రూ.5,000 కోట్ల నష్టాల్లో ఉందని, దీంతో సేవలపై ప్రభావం పడనున్నట్లు వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కంసల్ తెలిపారు. కరోనా మహమ్మారి భయంతో చాలా మ�