నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇన్నాళ్లూ పోలీసుల కండ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులు ఇప్పుడు నేరుగా వచ్చి కోర్టుల్లో రీ-సరెండర్ అవుతున్నారు. ఇలా ఒక్క నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ కావడం �
కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో నేరాల శాతాన్ని మరింత తగ్గించే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని, ముఖ్యంగా పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా చూడాలని రాచకొండ పోలీసు కమిష�
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�
ఆర్థిక నేరగాళ్లకు సహకరించడం.. బ్యాంకులను మోసగించిన బడాబాబులను పార్టీలో చేర్చుకోవడం.. హత్యలకు, లైంగికదాడులకు పాల్పడిన నేరస్తులకు అండగా నిలవడం, వారిని సన్మానించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.
సులభంగా డబ్బులు సంపాదించాలి... కష్టపడే తత్వం ఉన్నప్పటికీ, డబ్బును తేలికగా పోగు చేసుకోవాలన్న అత్యాశతో చోరీలకు అలవాటు పడుతూ నిత్యం జైలునే ఇళ్లుగా మార్చుకుంటున్నారు కొందరు నేరస్తులు.
నేరస్తులకు శిక్షలు పడేందుకు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశంలో పోలీస్ స్ట�
పోలీసులు మరో ఎస్యూవీలో నేరస్థుల వాహనానికి ఎదురుగా వచ్చారు. అయితే మార్కెట్, పలు షాపులతో రద్దీగా ఉన్న ఇరుకైన రోడ్డులో వాహనంలో తప్పించుకోవడం సాధ్యం కాదని నేరస్థులు భావించారు.
గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి �
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దోషుల వి
వారుండే ఇండ్ల వద్ద తనిఖీలు 240 హాట్స్పాట్స్లలో బందోబస్తు సైబరాబాద్లో సీపీ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ): ఈ సంక్రాంతికి చోరీల నివారణకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన�
ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేర