ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా 2,223 వివిధ సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సెప్టెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు.
నేరస్థులకు శిక్షలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ న్యాయ సూత్రాలను పాటిస్తూ మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆదివారం �
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మోసం చేసి..వివిధ రకాలుగా నేరస్తులు కోట్లు దోచేస్తున్నారు. దీంతో రోజుకు పదికిపైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే 90 శాతం వరకు అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల తొలి దశ లో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎ క్కువగా పోటీ పడుతున్నారని అసోసియేష న్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేద�
Justice NV Ramana | ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ్ నేరస్థులు గా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Crime GPT : నేరగాళ్లను వేగంగా పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రస్తుతం క్రైమ్ జీపీటీని వాడుతున్నారు. స్టేక్ టెక్నాలజీస్ యూపీ ప్రభుత్వం, స్పెషల్ టాస్క్ఫోర్స్ సహకారంతో ఈ న్యూ టూల్ను క్రియేట్ చేసింది.
Cannot treat farmers like criminals | తమ డిమాండ్ల కోసం రైతులు మరోసారి నిరసనలు, ఆందోళనలకు దిగారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ దీ�
నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇన్నాళ్లూ పోలీసుల కండ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులు ఇప్పుడు నేరుగా వచ్చి కోర్టుల్లో రీ-సరెండర్ అవుతున్నారు. ఇలా ఒక్క నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ కావడం �
కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో నేరాల శాతాన్ని మరింత తగ్గించే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని, ముఖ్యంగా పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా చూడాలని రాచకొండ పోలీసు కమిష�
Telangana | సమాజంలో క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటివారిలో చాలామంది హత్యలు, మానభంగాలు, కిడ్నాప్లు, పోక్సో, నార్కోటిక్ తదితర నేరాలకు పాల్పడుతున్నట్�