మంచిర్యాల : గొడ్డు మాంసాన్ని జింకల మాంసగా విక్రయించే ముసుగులో ఎద్దులను, ఆవులను అపహరిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రె
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో ఖరీదైన హోటల్లో సోషల్ మీడియా వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ను పోలీసులు రట్టు చేశారు. నోయిడాలోని ఓ హోటల్లో చీకటి దందా నడుపుతున్న నిర
అనంతపురం,జూలై :అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్,సెల్ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18ఏండ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డిబాషా స్వ�
ముంబై : విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలుకుతూ పుణేకు చెందిన వెబ్ డెవలపర్ను ఓ వ్యక్తి రూ2.5 లక్షలకు మోసగించాడు. నిందితుడు ప్రిన్స్ రోనక్ కొటెచ (33) రష్యాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో తన�
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ పరిధి రాజీవ్నగర్లో గోడ కూలి ఓ విద్యార్థి మృతిచెందాడు. నిన్న నగరంలో కురిసిన భారీ వర్షానికి అపార్ట్మెంట్ ప్రహరీ గోడ ఆకస్మాత్తుగా కూలింది. కాగా ఈ ప్రహరీ గోడ శిథిలాల కింద చ�
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం(67) హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె హత్యకు గురైంది. ఇంట్లో ధోబీగా ప�
లక్నో : యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలిన గాయాలతో హైవేపై పడిఉండటం మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలో కలకలం రేపింది. మహిళ (23)ను దయనీయ స్థితిలో చూసిన స్ధానికులు ఆమెను ఝాన్సీ ఆ
చెన్నై : మధురైకి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన కసిమేడు నివాసి లోకేష్ (21)ను తమిళనాడు పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో రెండు హత్యలు, హ�