న్యూఢిల్లీ : అభ్యంతరకర వీడియో రూపొందించి వ్యాపారిని రూ కోటి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడిన 29 ఏండ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు �
లక్నో : యూపీలోని అలీఘఢ్ జిల్లాలో వివాహిత ప్రియుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. అతౌలి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే చీరతో ఉరి వేసుకుని వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్ధానికులు పోలీసులక
క్రైం న్యూస్ | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
కరాచీ : భార్యపై స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమెపై యాసిడ్ పోసి కత్తిపోట్లకు గురిచేసిన ఘటన కరాచీలో వెలుగుచూసింది. క్విదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్తకుండీలో కుళ్
తిరువనంతపురం : కేరళలోని పళనికి చెందిన మహిళపై తమిళనాడులో దారుణం చోటుచేసుకుంంది. 40 ఏండ్ల మహిళపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం కలకలం రేపింది. త
జగిత్యాల : ఓ దొంగ జగిత్యాల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రెండు రోజులక్రితం ఇర్ఫాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇవాళ ఉదయం వాష్ర
క్రైం న్యూస్ | జహీరాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలో వ్యాపారులు, ఏటీఎం సెంట్ల వద్ద డబ్బులు డ్రా చేసుకునే వ్యక్తులు, ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్
నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకు�