కరీంనగర్ : జిల్లాలోని వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ(45) అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వరి నాటు వేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో
హైదరాబాద్ : రెడ్ లేబుల్ టీ పౌడర్ బ్రాండ్తో కల్తీ టీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 10 బ్యాగుల టీ పౌడర్, రెండు మొబై
వరంగల్ : సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) సిబ్బందితో కలిసి లింగాల ఘన్పూర్ పోలీసులు ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 473 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 24 లక్షల విలువైన స
అమరావతి,జూలై:హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు.ఫేక్ కరోనా పాజిటివ్ సర్టిఫికె�
చెన్నై : తనతో సన్నిహిత సంబంధం నెరిపేందుకు నిరాకరించడంతో 19 ఏండ్ల బాలికను ఫ్రెండ్ సాయంతో వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగుచూసింది. బాలిక బుధవారం ఇంటికి తిరిగివస్త�
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మద్దెలబండ గ్రామానికి చెందిన వీరన్న అలియాస్ ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు.
మంచిర్యాల : గొడ్డు మాంసాన్ని జింకల మాంసగా విక్రయించే ముసుగులో ఎద్దులను, ఆవులను అపహరిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రె
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో ఖరీదైన హోటల్లో సోషల్ మీడియా వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ను పోలీసులు రట్టు చేశారు. నోయిడాలోని ఓ హోటల్లో చీకటి దందా నడుపుతున్న నిర
అనంతపురం,జూలై :అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్,సెల్ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18ఏండ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డిబాషా స్వ�