న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వందకు పైగా కార్లను చోరీ చేసి ఆపై వాటిని కశ్మీర్లో అమ్ముతున్న ఇద్దరు ఘరానా నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను షౌకత్ అహ్మద్, మహ్మద్ జుబేర్లుగా ప
క్రైం న్యూస్ | విహారం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సరదాగా కోట్పల్లి ప్రాజెక్టు అందాలను చూద్దామని వచ్చిన ఓ యువకుడు అందులో ఈత కోసం వెళ్లి మృతి చెందాడు.
క్రైం న్యూస్ | సూర్యాపేట పట్టణంతో పాటు ఇతర జిల్లాల్లో గత మూడు నెలలుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది నిందితులను సూర్యాపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారని జిల్లా ఎస్పీ భాస్కరన్ మీడియాకు తెలిపారు.
ముంబై : బాలికను బ్లాక్మెయిల్ చేసి రెండేండ్లుగా సామూహిక లైంగిక దాడికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పుణేలో గురువారం వెలుగుచూసింది. నలుగురిపై పోక్సో సహా పలు సెక్ష
హపూర్ : యాపీలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. హపూర్ జిల్లాలోని రసూల్పూర్ గ్రామంలో మహిళ తన ఏడాదిన్నర వయసున్న కుమారుడి గొంతునులిమి చంపి ఆపై తాను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ�
ప్రేమ పేరుతో మోసం | ప్రేమ పేరుతో పరిచయం ఏర్పరచుకొని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
క్రైం న్యూస్ | భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను శుక్రవారం టాస్క్ ఫోర్స్, జనగాం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు.