లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు ఏమాత్రం బ్రేక్ పడటం లేదు. హపూర్ జిల్లాలోని గర్ ముక్తేశ్వర్ ప్రాంతంలోని హోటల్లో మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్�
రాజేంద్రనగర్లో కారు బీభత్సం | నగరంలోని రాజేంద్రనగర్ ప్రేమావతినగర్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ఎదుట నిలబడి ఉన్న బాలుడిపైకి దూసుకువెళ్లింది.
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె
పట్నా : అభ్యంతరకర వీడియోలను బహిర్గతం చేస్తామని యువతిని బ్లాక్మెయిల్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్�
ముంబై : మీ కుమారుడి ఫ్రెండ్ను అని నమ్మబలుకుతూ వృద్ధురాలి నుంచి ఓ వ్యక్తి రూ 71,000 విలువైన గోల్డ్ చైన్ను దొంగిలించిన ఘటన భోసారిలోని గవానే వస్తి ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. మహిళ తన కిరాణా
లక్నో : తాను తీసుకున్నఅప్పు కంటే అధిక మొత్తం చెల్లించినా ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో విషం సేవించి బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం యూపీలోని ఫతేగంజ్లో వెలుగుచూసింది. స్కూల్ టీచర్గ�
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను యెమెన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి కొకైన్,
ఒకరంటే ఒకరికి ఇష్టం.. కానీ ఇద్దరి కులాలు వేరు.. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డారు. ఇద్దరు కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు కలిసి తనువు చాలించడమే మార్గమనుకున�
క్రైం న్యూస్ | జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట శివారులో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ద్విచక్ర వాహనదారుడు సామీల్ (22) మృతి చెందాడు.
క్రైం న్యూస్ | జిల్లాలోని కాటారం మండలం మేడిపల్లి 353- సి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మేడిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
క్రైం న్యూస్ | శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సామాన్య పౌరుడి నుంచి ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తుల దాకా రక్షణ కల్పించడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది.