అమరావతి ,జూలై : లారీ టైర్ పేలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. గార మండలంలోని శాలిహుండం కొత్తపేటకు చెందిన పందిరి దేవా అనే వ్యక్తి రెండేళ్ల క్రితం
పట్నా : బిహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి (18)కి పెండ్లి నిశ్చయం కావడంతో రెండేండ్ల కిందట ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఒకరు లైంగిక దాడి వీడియోను ఇంటర్నెట్లో అ
క్రైం న్యూస్ | జిల్లాలోని జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సీజ్ చేసిన 350 కిలోల గంజాయిని న్యాయమూర్తి శ్రీదేవి సమక్షంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని దగ్ధం చేశారు.
చెన్నై : గతంలో ఒకే విద్యాసంస్ధలో పనిచేసినప్పుడు వారిద్దరి మధ్యా ఏర్పడ్డ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ రోజూ రహస్యంగా కలుస్తున్నా ప్రియుడు వేరొక మహిళతో సంబంధం నెరుపుతున్�
క్రైం న్యూస్ | ర్నాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు నిషేధిత గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి,జూలై:ఒంగోలులో పెట్రో బాంబులు కలకలం రేపాయి.పెట్రో బాంబులతో ఇంటిపై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ రెవెన్యూ కాలనీలో చోటుచేసుకున్నది.ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన నిందితులు ఆపై పెట్రో �