తిరువనంతపురం : కేరళలోని పళనికి చెందిన మహిళపై తమిళనాడులో దారుణం చోటుచేసుకుంంది. 40 ఏండ్ల మహిళపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం కలకలం రేపింది. త
జగిత్యాల : ఓ దొంగ జగిత్యాల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రెండు రోజులక్రితం ఇర్ఫాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇవాళ ఉదయం వాష్ర
క్రైం న్యూస్ | జహీరాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలో వ్యాపారులు, ఏటీఎం సెంట్ల వద్ద డబ్బులు డ్రా చేసుకునే వ్యక్తులు, ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను తుపాకీతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్
నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకు�
కరీంనగర్ : జిల్లాలోని వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ(45) అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వరి నాటు వేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో
హైదరాబాద్ : రెడ్ లేబుల్ టీ పౌడర్ బ్రాండ్తో కల్తీ టీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 10 బ్యాగుల టీ పౌడర్, రెండు మొబై
వరంగల్ : సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) సిబ్బందితో కలిసి లింగాల ఘన్పూర్ పోలీసులు ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 473 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 24 లక్షల విలువైన స
అమరావతి,జూలై:హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూములు వ్యవహారంలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెండో సారి పోలీసులకు దొరికిపోయాడు.ఫేక్ కరోనా పాజిటివ్ సర్టిఫికె�
చెన్నై : తనతో సన్నిహిత సంబంధం నెరిపేందుకు నిరాకరించడంతో 19 ఏండ్ల బాలికను ఫ్రెండ్ సాయంతో వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగుచూసింది. బాలిక బుధవారం ఇంటికి తిరిగివస్త�
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మద్దెలబండ గ్రామానికి చెందిన వీరన్న అలియాస్ ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడ్డాడు.