హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మరో యువకుడు మోసపోయాడు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. యువకుడు కొద్దిరోజులక్రితం ఆన్లైన్ ఓ వస్తువు కొనుగోలు చేశాడు. కాగా అది నచ్చకపోవడంతో రిటర్న్ చేయాలనుకున�
హైదరాబాద్ : పెండ్లి పేరుతో యువతిని ఓ వ్యక్తి మోసగించాడు. యువతిని నమ్మించి రూ.6 లక్షలు కాజేశాడు. పెండ్లి సంబంధాల విషయమై యువతి క్రిస్టియన్ మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి చ�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వైష్ణవి అనే వివాహిత ఇంట్లో కరెంట్ హీటర్ పెడుతుండగా విద్యుత్ఘాతానికి గు�
నోయిడా : క్యాబ్ డ్రైవర్ను దోపిడీ చేసి హత్య చేశారనే ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాధితుడిని యూపీలోని కస్గంజ్ జిల్లాకు చెందిన హర్వేష్ సింగ్గా గుర్తించారు. నోయిడాలో క్యాబ్ డ్ర�
అమరావతి, జూలై :చిత్తూరు జిల్లాలో నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అ
క్రైం న్యూస్ | జిల్లాలోనివెంకటాపురం మండలానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు బండారుపల్లి సమీపంలో ఉన్న ఇటుక బట్టీల వద్ద కూలీ పనులు చేస్తూ నివాసముంటున్నారు.
ముంబై : థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడాది కిందట మున్సిపల్ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిపై బాధి�