పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో నిబంధనలకు విరుద్ధంగా మందు పార్టీలో పాల్గొన్న 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రోహ్తాస్ జిల్లాలో వెలుగుచూసింది. విధానమండలి సీట్ను ఆశిస్�
చండీఘఢ్ : పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఈనెల 16న ఓ వ్యక్తి తన సవతి కుమార్తె (15)పై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తండ్రి ఘాతుకం గురించి తల్లికి బాలిక వివరించడం
హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మరో యువకుడు మోసపోయాడు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. యువకుడు కొద్దిరోజులక్రితం ఆన్లైన్ ఓ వస్తువు కొనుగోలు చేశాడు. కాగా అది నచ్చకపోవడంతో రిటర్న్ చేయాలనుకున�
హైదరాబాద్ : పెండ్లి పేరుతో యువతిని ఓ వ్యక్తి మోసగించాడు. యువతిని నమ్మించి రూ.6 లక్షలు కాజేశాడు. పెండ్లి సంబంధాల విషయమై యువతి క్రిస్టియన్ మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి చ�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వైష్ణవి అనే వివాహిత ఇంట్లో కరెంట్ హీటర్ పెడుతుండగా విద్యుత్ఘాతానికి గు�
నోయిడా : క్యాబ్ డ్రైవర్ను దోపిడీ చేసి హత్య చేశారనే ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాధితుడిని యూపీలోని కస్గంజ్ జిల్లాకు చెందిన హర్వేష్ సింగ్గా గుర్తించారు. నోయిడాలో క్యాబ్ డ్ర�
అమరావతి, జూలై :చిత్తూరు జిల్లాలో నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అ