క్రైం న్యూస్ | జిల్లాలోనివెంకటాపురం మండలానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు బండారుపల్లి సమీపంలో ఉన్న ఇటుక బట్టీల వద్ద కూలీ పనులు చేస్తూ నివాసముంటున్నారు.
ముంబై : థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడాది కిందట మున్సిపల్ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిపై బాధి�
అమరావతి ,జూలై : లారీ టైర్ పేలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. గార మండలంలోని శాలిహుండం కొత్తపేటకు చెందిన పందిరి దేవా అనే వ్యక్తి రెండేళ్ల క్రితం
పట్నా : బిహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి (18)కి పెండ్లి నిశ్చయం కావడంతో రెండేండ్ల కిందట ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఒకరు లైంగిక దాడి వీడియోను ఇంటర్నెట్లో అ
క్రైం న్యూస్ | జిల్లాలోని జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సీజ్ చేసిన 350 కిలోల గంజాయిని న్యాయమూర్తి శ్రీదేవి సమక్షంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని దగ్ధం చేశారు.
చెన్నై : గతంలో ఒకే విద్యాసంస్ధలో పనిచేసినప్పుడు వారిద్దరి మధ్యా ఏర్పడ్డ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఇద్దరూ రోజూ రహస్యంగా కలుస్తున్నా ప్రియుడు వేరొక మహిళతో సంబంధం నెరుపుతున్�