Hyderabad | ఇంటి వద్ద పార్క్ చేసిన ఆటో చోరీకి(Auto stolen) గురైన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Cyber criminals | ట్రేడింగ్లో(Trading) సీనియర్ కన్సల్టెంట్ అంటూ వాట్సాఫ్కు ఒక సైబర్ నేరగాడు(Cyber criminals) పంపించిన మెసేజీకి స్పందించిన ఒక ప్రైవేట్ ఉద్యోగి రూ. 2.3 లక్షలు పొగొట్టుకోగా మరో కేసులో బాధితుడు రూ.10 లక్షల వరకు �
తల్లి మరణాన్ని తాళలేక, మాతృమూర్తి బంధాన్ని వీడలేక ఓ తనయుడు అమ్మతోనే జీవితం అంటూ, అమ్మే తనకు సర్వస్వం అని చాటి చెబుతూ నిండు నూరేండ్ల జీవితానికి ఉరి పోశాడు. తల్లిని మించిన దైవం లేదని ఓ మహాకవి చాటిన కథనాన్ని �
Hyderabad | తమ ఇంటిముందు వాహనాలు ఎందుకు పార్క్(Parking dispute) చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనం సమీపంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశ�
Crime news | ఆమె నిత్య పెళ్లి కూతురు..! ఒంటరి పురుషులే లక్ష్యంగా తన బృందంతో కలిసి గాలం వేస్తుంది..! బుట్టలో పడిన వారిని పెళ్లి చేసుకుంటుంది..! వారి ఇంట్లో ఇల్లాలుగా అడుగుపెడుతుంది..! కలిసి కాపురం చేస్తుంది..! అవకాశం చి�
వ్యాపారంలో ఎదుగుతున్న అన్న ఇంటికి సొంత తమ్ముడే కన్నం వేశాడు. అన్న ఇంట్లో ఉన్న వారందరినీ మరణాయుధాలతో బెదిరించి 2 కిలోల బంగారాన్ని దోపిడీ చేయించాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు ఒక న్యాయవాది సూచనలు తీసుకు
ఓ యువకుడిని కత్తులు, బ్లేడ్లతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్ బోయిన్పల్లి ఆలీ కాంప్లెక�
Crime news | ఓ వ్యక్తికి భార్యతో విభేదాలు వచ్చాయి. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అత్తింటిపై కోపం పెంచుకున్న అతను వాళ్లను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఇంట
Crime news | ఆ ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. నిత్యం ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి పేరును మరొకరు చేతులపై పచ్చబొట్లుగా కూడా పొడిపించుకున్నారు. కలిసి స్నేహం చేసిన వాళ్లిద్దరూ చివరికి �
పెళ్ళి చేసుకుంటానని నమ్మించి యువతుల కుటుంబ సభ్యుల వద్ద అందిన కాడికి దోచుకుని కనిపించకుండా తిరుగుతున్న నిత్య పెళ్ళి కొడుకు మీద రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
Crime news | భార్యాభర్తల గొడవ విషాదాంతమైంది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నలుగురిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral news | ఓ దొంగ ఫూటుగా మద్యం సేవించి దొంగతనానికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత వెంట తీసుకెళ్లిన మద్యం సేవించి మత్తులో అక్కడే నిద్రపోయాడు. మరుసటి తెల్లగా తెల్లవారినా అతడు నిద్రలేవలేదు.