పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అవుట్ అయ్యాడు. నమీబియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో 15 ఓవర్ల వరకు ఇద్దరు ఓపెనర్లు.. రిజ్వాన్, ఆజమ్ పార్ట్నర్షిప్ గేమ్ ఆడారు. ఆజమ్.. హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే.. వై
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి శ్రీలంకకు 164 పరుగుల �
10 ఓవర్ల వరకు తడబడుతూ ఆడిన ఇంగ్లండ్.. తర్వాత రెచ్చిపోయింది. 10 ఓవర్లలో కేవలం 47 పరుగులు చేసిన ఇంగ్లండ్.. ఆ తర్వాత రెచ్చిపోయి ఆడింది. దీంతో 15 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. జోస
న్యూజిలాండ్ ప్లేయర్లను కట్టడి చేయడానికి భారత బౌలర్లు బాగానే శ్రమిస్తున్నారు. మూడు నాలుగు ఓవర్ల వరకు న్యూజిలాండ్ పెద్దగా స్కోర్ చేయలేదు కానీ.. విలియమ్సన్ బరిలోకి దిగాక స్కోర్ పెరిగింది. �
భారత్ వికెట్లను ఏమాత్రం కాపాడుకోలేకపోతోంది. మొదటి నుంచి వికెట్లను నష్టపోతూ.. స్వల్ప స్కోర్ను చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 14.3 ఓవర్లు ఆడిన భారత్.. కేవలం 70 పరుగులు మాత్రమే చేసింది. 5 వికెట్ల�
టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆదిలోనే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, సూర్యకుమార్కు బదులుగా ఈ మ్యాచ్లో ఆడుతున్న ఇషాన్ క�
ఎంస్ ధోనీ తన బ్యాటింగ్తో శ్రీలంకను చిత్తు చేసిన ఆ రోజు గుర్తుందా? | టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ 2005 లో చేసిన రికార్డు గుర్తుందా? అది ఇదే రోజు