ఇస్లామాబాద్: పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ హస్నైన్పై నిషేధం పడింది. గత నెల బిగ్బాష్ లీగ్ సందర్భంగా హస్నైన్ బౌలింగ్పై ఫిర్యాదులు అందగా.. వాటిని సమీక్షించిన ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్లో అతడి బౌలింగ�
అహ్మదాబాద్: హిట్మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా మైదానంలో చెమటోడుస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం తొలి పోరులో వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనున్న భారత జట్టు.. అందుకోసం
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ దుబాయ్: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని నాలుగో ప్లేస్కు చేరాడు. టాప్-10లో భారత్ నుంచి కేఎల్ రాహుల్ (729 పాయి
రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు షారుఖ్ఖాన్, సాయి కిశోర్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న సిరీస్లలో వ
క్వార్టర్స్లో బంగ్లాపై ఘనవిజయం అంటిగ్వా: వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత జట్టు.. అండర్-19 ప్రపంచకప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యంగ్ఇండియా 5 వికెట్ల తేడాతో బంగ్�
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో వరల్డ్ జెయింట్స్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో ఆసియా లయన్స్పై విజయం సాధించింది.
అండర్-19 క్వార్టర్ ఫైనల్ అంటిగ్వా: గత ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు యువ భారత్ సమాయత్తమవుతున్నది. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ �
దుబాయ్: భారత్కు చెందిన ఓ బిజినెస్మ్యాన్ స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులిచ్చి బెదిరించాడని ఆరోపించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్కు ప�
యువ పర్వతారోహకుడి ప్రతిభకు గుర్తింపు సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్ చంద్ర ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పసిప్రాయంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహిస్త�
ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డు కైవసం దుబాయ్: టీమ్ఇండియా యువ క్రికెటర్ స్మృతి మందన… మళ్లీ మెరిసింది. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన సూపర్ ఫామ్తో అదరగొడుతున్న మందనను ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘వుమన్ క్రికెట�
IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్కంఠ కలిగించింది. చివరకు నాలుగు పరుగు
ICC Awards | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన వార్షిక క్రికెట్ అవార్డులను ప్రకటించింది. 2021 ఏడాదికి విడుదలైన ఈ అవార్డుల్లో పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా పాకిస్తాన్
IPL 2022 | క్రికెట్ పండుగ ఐపీఎల్. ఈ మాట అతిశయోక్తేమీ కాదు. ఆటగాళ్ల నుంచి బ్రాడ్కాస్టర్ల వరకూ అందరికీ కాసుల వర్షం కురిపించే ఈ లీగ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పేరు తెలియని ఆటగాళ్లను కూడా ఒక్క రోజులో
Viral Video | ప్రపంచ క్రికెట్లో విండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్కు ఎలాంటి రెప్యుటేషన్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ విధ్వంసక వీరుడు చాలా వింతగా అవుటైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ తరహాలోనే బంగ్లా
సీఎం కేసీఆర్కు మంత్రి వేముల కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైలు మార్గాలపై నాలుగు ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిధులు మంజూరు చేసింద�