Minister Harsih Rao | నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి హరీశ్రావు.. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రికెట్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో
Babar Azam | పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆదివారం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై మండిపడ్డారు. వెస్టిండీస్తో పాకిస్తాన్ ఆడబోయే సిరీస్కుముందు జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు బ�
Cricket | భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటనను న్యూజిల్యాండ్ అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయింది. ఆ తర్వాత పాక్ రావల్సిన ఇంగ్లండ్ కూడా సెక్యూరిటీ కారణాలతో వెనకడుగు వేసింది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 220/2 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 425 ఆలౌట్ యాషెస్ తొలి టెస్టు బ్రిస్బేన్: కెప్టెన్ జో రూట్ (86 బ్యాటింగ్; 10 ఫోర్లు), డేవిడ్ మలన్ (80 బ్యాటింగ్; 10 ఫోర్లు) కీలక సమయంలో సత్తాచాటడంత
ముంబై: న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రదర్శన అతడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. రోహిత్, రాహుల్ వంటి వారి గైర్హాజరీలో �
gongadi trisha | ఊహ తెలియని వయసులోనే ప్లాస్టిక్ బ్యాట్తో సిక్సర్లు బాదిన ఈ చిచ్చరపిడుగు.. పదహారేండ్ల ప్రాయంలో టీమ్ ఇండియా గడప తొక్కేందుకు తహతహలాడుతున్నది. తోటి వాళ్లంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటే, తాను మాత్రం �
రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గౌతంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో డిపార్ట్మెంటల్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇ�
IPL 2022 | ఎవరికీ తెలియని క్రికెటర్లను స్టార్లుగా మార్చడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతే మరే టోర్నీ అయినా. ఈ టోర్నమెంట్లో రాణించి, కేవలం ఆ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు తలుపు
టీమ్ఇండియా సీనియర్ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహాకు గాయాల బెడద వీడటం లేదు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో మెడనొప్పి కారణంగా మూడో రోజు ఆటకు సాహా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప�
Omicron affect: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో
న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 16 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం చెమటోడ్చుతోంది. ఇంకా రెండు వికెట్
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ 2కు తెర లేచింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య కొద్దిసేపట్లో పోరు ప్రారంభం కానుంది. దుబాయ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.