England Squad: ఉపఖండపు పిచ్లపై స్పిన్నర్ల ప్రభావం ఎక్కువుండటంతో ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా భారత్ను స్పిన్ తోనే బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
BANvsNZ: రెండో టెస్టులో రెండు జట్లూ 36 వికెట్లు పడగొట్టగా అందులో 30 వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కివీస్ సారథి టిమ్ సౌథీ పిచ్పై చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
West Indies Central Contracts: లీగ్ క్రికెట్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఈ క్రికెటర్లు.. దేశం తరఫున టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
INDvsSA T20I: టాస్ వేయడానికి ముందే మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.
U-19 Asia Cup: ఇండియా అండర్ - 19 వర్సెస్ పాకిస్తాన్ అండర్ - 19 మధ్య దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్లో విఫలమవడంతో..
BBL 2024: ఆదివారం మెల్బోర్న్ రెనిగేడ్స్ వర్సెస్ పెర్త్ స్కాచర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ఆటగాళ్లకు ప్రమాదకరంగా ఉందనే కారణంగా అంపైర్లు ఆటను అర్థాంతరంగా రద�
IPL 2024: ఇప్పటివరకూ ఐపీఎల్లో ట్రోఫీ నెగ్గని పంజాబ్.. గత సీజన్లో కూడా ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. వరుస సీజన్లలో విఫలమవుతున్నా పంజాబ్ మళ్లీ పాత కోచ్కు కీలక బాధ్యతలు అప్పగించింది.
Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి బాబర్ ఆజమ్ వన్డే ప్రపంచకప్ వైఫల్యంపై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Glenn Maxwell: బీబీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో భాగంగా.. గురువారం బ్రిస్బేన్ హీట్ తో జరిగిన మ్యాచ్లో మ్యాక్సీ బంతితోనే గాక బ్యాట్తో కూడా విఫలమయ్యాడు. మ్యాక్స్వెల్ గాయపడటంతో అతడు ఆ జట్టు ఆడబోయే తర్వాతి మ్యాచ్ �
Pakistan Cricket: పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ను సెలక్షన్ కమిటీ సభ్యుడిగా తీసుకోవడంపై పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక కళంకితుడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని...
Namibia: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ పోటీలలో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్లకు గాను ఐదింటినీ గెలిచిన నమీబియా.. వరల్డ్ కప్ బెర్త్ను ఖాయం చేసుకుంది.
IPL 2024: ఐపీఎల్ 2024 రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు ఇప్పుడు వేలం మీద దృష్టి సారించాయి. ఈసారి వేలంలో ముంబై ప్రధానంగా బౌలర్లపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో ఆ జట్టు సఫారీ పేసర్.
Viral: కంబోడియా-ఇండోనేషియా మధ్య జరిగిన ఓ టీ20 మ్యాచ్ ఇందుకు వేదికైంది. తమ జట్టులోని ఓ ఆటగాడిని అన్యాయంగా ఔట్ ఇచ్చారని ఆరోపిస్తూ కంబోడియా మ్యాచ్ మధ్యలోనే వాకౌట్ చేసింది.