కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీవో) ఉపాధ్యక్షుడు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. �
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సీపీఎస్ రద్దు చేసినట్టు త్వరలోనే ఓపీఎస్ను తెలంగాణలోనూ అమలు చేస్తారన్న ఆశాభావాన్ని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ సీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గం వ్యక్తం �
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగులకు పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేయాలని, తద్వారా రాష్ట్రంలోని 3 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో బసచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మంగళవారం వి
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను అమలుచేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ఈయూ) నేతలు మంత్రి హరీశ్రావు దృష్టికి
పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినంగా పాటించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పిలుపునిచ్చింది.
పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరి న్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు. ఆదివా రం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు �
సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ సాధన ఉద్యమానికి హైకోర్టు ఉద్యోగులు మద్దతు పలికారు. శనివారం హైకోర్టు ఆవరణలో నిర్వహించిన హైకోర్టు సర్వీస్ అసోసియేషన్ సమావేశంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ �
పాత పెన్షన్ సాధన కోసం తాము చేపట్టిన సంకల్ప రథయాత్ర సోమవారం ముగిసినట్టు సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే పా త పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు పలు సంఘా లు మద్దతు తెలిపాయి
తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను సాధించుకున్నామని చెప్పా�
సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధానకార్యదర్శి హన్మాండ్ల భా స్కర్ ప్రభుత్వాన్ని క
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోనూ ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం ప్రారంభమైంది. మంగళవారం నాగ్పూర్లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ సంకల్ప యాత్ర నిర్వహించారు.