ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)పై చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రేపు మరోసారి చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీ సీపీఎస్ ఉద్యోగుల జేఏసీ నేతలను ఆహ్వానించింది.
లక్షలాది ఉత్తరాలతో ఉద్యమం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సిద్ధమైంది. గురువారం నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు లక్ష మంది సీపీఎస్ ఉద్యోగులు...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి వెల్లడివేములవాడ, ఆగస్టు 9: ప్రభుత్వం త్వరలోనే సీపీఎస్ను రద్దు చేయనున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తెలిపారు. 398 రూపాయల వేతనంతో ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయు�