PRC | ప్రభుత్వం వెంటనే 53 శాతం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని తపస్ మండల శాఖ అధ్యక్షుడు మంగ నరసింహులు డిమాండ్ చేశారు
రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వారి పింఛన్ సొమ్మును కాజేస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవడం శోచనీయం.
రాష్ట్రంలోని ఉద్యోగుల 57డిమాండ్లలో 16 డిమాండ్లకు అంగీకారం తెలిపినందున ప్రభు త్వం వెంటనే వాటి అమలుకు ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు విజ్ఞప్తిచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు.
సీపీఎస్ను రద్దు చేసి, పాత పింఛన్ను అమలుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. 2002, 2003 డీఎస్సీ టీచర్లకు ఓపీఎస్ను వర్తింపజేయాలని సర్కారును కోరింది.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారిన సీపీఎస్ను అంతం చేసి, పాత పెన్షన్ అమలు కోసం పోరాటం చేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్మితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో ఆదివ�
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారిన సీపీఎస్ను అంతం చేయడమే పంతంగా పెట్టుకోవాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్మితప్రజ్ఞ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూపీఎస్ను అడ్డుకోవడం
సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఏకీకృత పింఛన్ పథకాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు.
ప్రభుత్వానికి ఆర్థిక భారంకాని సీపీఎస్ను రద్దుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగం సంఘం కోరింది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను విజ్ఞప్తిచేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ క�
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ను పునరుద్ధరించాలన్న డిమాండ్తో ఈ నెల 26న దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్ట�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే వరకూ పోరాటం సాగిస్తామని జిల్లా ఐక్య వేదిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ వ్య�
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (GPS) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి జీపీఎస్