‘ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుచేస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అభయహస్తం కింద ఇచ్చిన గ్యారెంటీ.
‘కాంట్రిబ్యూటరీ పెన్షనరీ స్కీం (సీపీఎస్)ను రద్దుచేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. కానీ ఈ దిశగా ఒక్క అడుగూ ముందుకుపడలేదు. కమిటీలు, కాలయాపన లేకుండా ప్రభుత్వం వెంటనే సీపీఎస్ రద్దుపై వచ్చే అ�
దశాబ్దకాలంగా నోచుకోని ఉద్యోగుల సాధారణ బదిలీలను కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీనివ్వాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్ష
పెన్షన్భారం పెరుగుతోందన్న సాకుతో పాత పింఛన్ను రద్దు చేసి సీపీఎస్ను అమలు చేయడం దుర్మార్గమని, దీనిపై రాజకీయపార్టీలు తమ విధానాన్ని, వైఖరిని ప్రకటించాలని ఆలిండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎ�
న్యాయపరమైన చిక్కులు, కోర్టు ఆటంకాలను తొలగించి బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామ
సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని తీసుకురావాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని నస్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్�
ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె నిర్వహించనున్నట్టు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ
ఉద్యోగ ప్రకటనలు 2004కు ముందే వెలువడి, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ను అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప�
సీపీఎస్ను రద్దు చేస్తామనడం హర్షణీయమని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణకుమార్, హన్మండ్లభాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీ�