బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఇండియా కూటమి ఆధ్వర్యంలో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పదేళ్లుగా అడ్డగోలు పాలన చేసిన ప్రధాని మోదీ మొన్నటి ఎన్నికల్లో చతికిలపడ్డారని, ఆయన
CPM Leader Tammineni | పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని వామపక్షాల నేతలు విమర్శించారు. మణిపూర్ అలర్లను అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్య�
దేశవ్యాప్తంగా బీజేపీని ఎదగకుండా అడ్డుకోవడమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర
బీజేపీ.. ఆర్ఎస్ఎస్ దేశ భవిష్యత్తు ప్రమాదకరమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దే దించేందుకు కలిసి వచ్చిన పార్టీలతో పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్�
కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్ర�
కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 17నుం చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్రలు చేపడుతున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్�
దేశంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
బీజేపీతో దేశానికి ప్రమాదం ముంచుకొస్తున్నందున ఆ పార్టీ వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
కేంద్రంలో మతతత్వ బీజేపీని గద్దె దించేందుకే తాము కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిరుపేదల కోసం ప్రభుత్వ స్థలాల్లో వ్యవ�
దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. లౌకిక శక్తులు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను తాము ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నామన్నారు.