తెలంగాణలో గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను తాము ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నామన్నారు.
మునుగోడు లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 40 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం మునుగోడులో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య
బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ కుట్రలకు పాల్పడుతున్నా�
బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చ�