చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుం�
Narayana | సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీతో పాటు దేశ రాజకీయ అంశాలపై ఆయన స్పందించార�
హైడ్రా చర్యలతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందో? లేదో? గానీ వారి ఒత్తిడితో రేవంత్రెడ్డే జైలుకు వెళ్లే ప్రమాదం ఉన్నదని, రేవంత్రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడని, మధ్యలో ఆపేస్తే ఆ పులే తినేస్తుందన
కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని గట్టిగా వ్యతిరేకించేవారిపై ఈడీ, ఐటీలతో బీజేపీ సర్కారు దాడులు చేయిస్తున్నదని, టీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం అందులో భాగమేనని సీపీఐ జాతీయ కార్యదర్�
CPI Leader Narayana | మోదీ ప్రభుత్వం కాంటాక్టు, ప్రైవేటీకరణ విధానాలతో సింగరేణి సంస్థను బతికుండగానే చంపేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మండిపడ్డారు. నొప్పి లేకుండా జలగ రక్తాన్ని
అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, ఏపీలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని సీపీఐ నారాయణ విమర్శించారు. మోదీ షేక్ హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు మురిసిపోతున్నారని ఎద్దేవా చ
ప్రధాని మోదీకి తన దుస్తులపై ఉన్న శ్రద్ధ దేశంపై లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఎద్దేవా చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో �
కేంద్రప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్కడ అడుగు పెట్టినా.. అక్కడ ఏదో ఒక ప్రభుత్వ ఆస్తిని విక్రయిస్తారని విమర్శించారు. ఇటీవల అమిత్ షా హైదరాబాద
హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతి అనారోగ్యంతో ఇవాళ తిరుపతిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివ�