హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతి అనారోగ్యంతో ఇవాళ తిరుపతిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివ�