నేరాల గుర్తింపు విషయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) మరింత సమర్థవంతంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. బుధవారం నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ను సందర్శించిన సీపీ..
వివిధ సమస్యలపై బాధితులు చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎస్హెచ్వోలను ఆదేశించారు.
సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించిన 158 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని, అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్దత్ ఆకాంక్షించారు.
ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)గా ఎస్వీ రమణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సీపీ సునీల్ దత్ను పోలీస్ కమిషనరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు సమర్థంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.
పోలీసు శాఖలో విధులు నిర్వహించే సిబ్బందికి వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలన ఎంతో ముఖ్యమని సీపీ సునీల్దత్ పేర్కొన్నారు. సిటీ ఏఆర్ సిబ్బంది 15 రోజుల మొబలైజేషన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా పోలీసు పరేడ్ మై
ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయ పాత భవనం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం లైబ్రరీకి సెలవు కావడం, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టుల పాత్ర చాలా కీలకమని, పలు సమస్యలపై ఠాణాకు వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా పలకరించి మన్ననలు పొందాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్(సీపీ)గా సునీల్దత్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం సీపీగా పనిచేస్తున్న విష్ణు ఎస్ వారియర్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి�
నగల వ్యాపారి దృష్టి మళ్లించి రూ.18 లక్షల విలువజేసే డైమండ్ను తస్కరించిన నిందితుడిని అఫ్జల్గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట