కోర్టు వివాదంలో ఉన్న దాదాపు 20 ఎకరాల తమ భూమిని కబ్జాదారులతో కలిసి పోలీసులు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఓ బాధితుడు ఆరోపించారు. కబ్జాదారులు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిష
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రజా పాలనలోని దరఖాస్తుల డిజిటలైజేషన్ కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న పాత నేరస్థుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో ఇద్దరిని ఎల్బీనగర్
వివిధ కారణాలతో పోయిన రూ.2 కోట్ల విలువైన 591 సెల్ఫోన్లను రాచకొండ సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. గురువారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలన�
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 9న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూ తగాదాలే హత్యకు కారణమని తేల్చారు. ఎనిమిది నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ సుధీర్�
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసులకు సూచించారు. శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, పరిసరాలను పరిశీలి�
CP Sudhir Babu | ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా సైకిల్ పెట్రోలింగ్ను(Cycle patrol) ప్రారంభించామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు(CP Sudhir Babu) తెలిపారు.
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్�
ధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే.. రాచకొండ సీపీ సుధీర్బాబు కాసేపు ఇలా బ్యాటింగ్ చేసి.. సందడి చేశారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2024ను ప్రా
పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు మొదలయ్యాయి. భూవివాదంలో తలదూర్చినందుకు ఇన్స్పెక్టర్, లంచం డిమాండ్ చేసినందుకు ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు.
రాచకొండ కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను బుధవారం నాగోల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీస్ కమిషనర్ సుధీర్బాబు విడుదల చేశారు. కేసుల నమోదు సంఖ్య పెరిగినా, నేరస్తులకు శిక్షలు వేయించడంలో తెలంగాణల�
నూతన సంవత్సర వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పర్యటనకు పకడ్బందీగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టర్ హనుమంతుకే జెండగేతో కలిసి రాష్ట్రపతి సభా వేదిక ఏర్పాట్లు, పోల
డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ప్రొసిజరల్ ఎక్సలెన్స్ అనే అంశంపై సోమవారం బండ్లగూడలోని జీఎస్ఐ ఆడిటోరియంలో సెమినార్, ఆ తరువాత వ