మహానగర ట్రై కమిషనరేట్లలో కొత్త సీపీలు బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనిహైదరాబాద్ పోలీస్ క�
దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్సాగర్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు.
నగర ట్రాఫిక్ వ్యవస్థలో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ విభాగాన్ని సాంకేతిక పరంగా మరింత బలోపేతం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
నగర ట్రాఫిక్ పోలీసులు జూన్లో 2818 డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసులు నమోదు చేశారని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు వెల్లడించారు. ఇందులో న్యాయస్థానం 400 మందికి(ఒక రోజు నుంచి 7 రోజుల వరకు) జైలు శిక్ష, జరిమానాల�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను బట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వ�
ఈ నెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ పోలీస్ అధికారులతో కలసి డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణం మొత్తం కలియదిరిగి ఏ�
రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా మక్కా మసీద్, సికింద్రాబాద్లోని జమే ఈ మసీద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, చార్మినార్, మదీనా, ముర్గీచౌక్, రాజేశ్మెడికల్ హాల్ శాలిబ�