న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ఆరోగ్యశాఖ ఓ కొత్త సూచన చేసింది. కోవిడ్ నుంచి రికవరీ అయిన మూడు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని చెప్పింది. కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలిన వార�
న్యూఢిల్లీ: ఇండియాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,47,254 మంది కరోనా సంక్రమించింది. నిన్నటితో పోలిస్తే కొత్తగా 29,722 కేసులు అధికంగా నమోదు అయ్యాయి. ఇక
Corona Cases | దేశరాజధాని ఢిల్లీలోని జైళ్లలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. నగరంలోని మూడు ప్రధాన జైళ్లలోనే ఇటీవలి కాలంలో 187 కరోనా కేసులు నమోదయ్యాయి. తీహార్, రోహిణి, మండోలి జైళ్లలో సుమారు
పనాజీ: న్యూ ఇయర్ సంబరాల సందర్భంగా సుమారు రెండు వేల మంది ప్రయాణికులతో ముంబై నుంచి గోవాకు వచ్చిన ఓ క్రూయిజ్షిప్ తిరుగు ప్రయాణం అయ్యింది. కార్డీలియా షిప్లో వచ్చిన ప్రయాణికులకు పరీక్ష చేయగా.. �
న్యూఢిల్లీ: కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా వైరస్ సంక్రమించింది. సోమవారం ఆయన్ను ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. చందౌలీ నియోజకవర్గానికి చెందిన ఆయన వయసు 65 ఏళ్లు. గతం�
ముంబై: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. జనవరి 15వ తేదీ వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కొత్త ఆంక్షలు ప్రకటించారు. బీచ్�
Vishwak sen tested positive for COVID19 | కరోనా వైరస్ మళ్లీ టాలీవుడ్పై తన సత్తా చూపిస్తుంది. మెల్లమెల్లగా మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మంచు మనోజ్ తనకు పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానంటూ ట�
Omicron | దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. అయిత
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి నుంచి నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. 266 రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్�
బీజింగ్: హెర్డ్ ఇమ్యూనిటీ గురించి చైనా శాస్త్రవేత్త, పల్మనాలజీ నిపుణుడు జాంగ్ నాన్షాన్ కీలక విషయాన్ని తెలిపారు. డ్రాగన్ దేశం చైనాలో.. వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో కరోనా వైరస్ పట్ల హెర్డ్ ఇ�
సెకండియర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే ఇవే ప్రామాణికం రేపట్నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ కొవిడ్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్ష ఇంటర్బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడి హైదరాబాద్, �