ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి వల్ల తీవ్రమైన సమస్యలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధనకులు చేసిన అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారి మెదడు సై�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 16,051 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 206 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దే
లక్నో: కోవిడ్ పాజిటివిటీ రేటుతో పాటు రోజు వారి ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నై
అహ్మదాబాద్: వెస్టిండీస్ సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ బారినపడిన భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కోలుకున్నాడు. జట్టులో మార్పులు చేర్పులు జరిగితే శుక్రవారం జరుగనున్న మూడో వన్డేకు గైక్వాడ�
ఇండియా ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రద్దు న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రైద్దెంది. గురుగ్రామ్ వేదికగా ఈనెల 17-20 మధ్య జరుగాల్సిన టోర్నీని కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర�
Jayasudha | సినీ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, కీర్తి సురేశ్, త్రిష ఇలా చాలామంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా సహజ నటి జయసుధ కూడా కరోనా బారిన పడినట్
Lata Mangeshkar | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా. ఆదివారం ఉదయం కన్నుమూసిన గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో కే�
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ఆరోగ్యశాఖ ఓ కొత్త సూచన చేసింది. కోవిడ్ నుంచి రికవరీ అయిన మూడు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని చెప్పింది. కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలిన వార�
న్యూఢిల్లీ: ఇండియాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,47,254 మంది కరోనా సంక్రమించింది. నిన్నటితో పోలిస్తే కొత్తగా 29,722 కేసులు అధికంగా నమోదు అయ్యాయి. ఇక
Corona Cases | దేశరాజధాని ఢిల్లీలోని జైళ్లలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. నగరంలోని మూడు ప్రధాన జైళ్లలోనే ఇటీవలి కాలంలో 187 కరోనా కేసులు నమోదయ్యాయి. తీహార్, రోహిణి, మండోలి జైళ్లలో సుమారు