న్యూఢిల్లీ: ఇండియాలో కొత్త 18,795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్తగా 26,030 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశా�
జెనీవా: కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది ? దాని ఆనవాళ్లు ఏంటి ? అది ఎలా వ్యాపించింది ? ఇలాంటి అంశాలను తేల్చేందుకు మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్19 ఆనవాళ్లను గ
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్స కోసం ఐవర్మెక్టీన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఔషధాలను కోవిడ్ చికిత్స కోసం వాడరాదు అని ఐసీఎంఆర్ నేతృత్వంలోని నేషనల్ ట�
వాషింగ్టన్: కోవిడ్ వ్యాధి తీవ్రంగా సోకిన వారిలో.. మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా తెలిసింది. మహమ్మారి మొదలైన తొలి రోజుల్లో సుమారు 150 మంది కోవిడ�
భారతీయులపై బ్రిటన్ తాజా నిబంధనలులండన్: రెండు డోసుల టీకా వేసుకున్నప్పటికీ, తమ దేశానికి వచ్చే భారతీయులు తప్పనిసరిగా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని బ్రిటన్ తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవ�
వ్యాక్సినేషన్తోనే మహమ్మారికి చెక్ అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల అభిప్రాయం న్యూయార్క్: కరోనా ఉద్ధృతి ముగిసేనాటికి ప్రతీఒక్కరు వైరస్బారిన పడటం లేదా టీకా వేసుకోవడం లేదా రెండూ చేస్తారని అమెరికాలోన
కొవిడ్ పుణ్యమా అని హస్తరేఖలు అరిగే దాకా చేతులు కడుగుతూనే ఉన్నాం. చేతులను ఎలా, ఎంతసేపు కడగాలో చెప్పే వీడియోలకు కొదవ లేదు. తాజాగా… కనీసం 20 సెకన్ల పాటు చేతులను ఎందుకు శుభ్రంచేసుకోవాలో వివరించింది అమెరికన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కరోనా వ్యాప్తికి సూచిక అయిన ఆర్-విలువ ఆగస్టు ద్వితీయార్ధంలో వేగంగా పెరిగింది. ఆగస్టు 14-17 మధ్యలో ఆర్-విలువ 0.89 ఉండగా అది ఆగస్టు 24-29 వరకు 1.17కు చేరింది. కేరళలో కేసుల పెరుగుదలే ఇందుకు కా�
తిరువనంతపురం: కేరళలో 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, పరీక్షలను వారం రోజుల పాటు నిలిపివేయాల
బెంగుళూరు: కోవిడ్ సోకిన చిన్నారుల్లో మరణాలు అరుదుగా ఉన్నట్లు ఓ సర్వే పేర్కొన్నది. ఆగస్టు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కర్నాటకలో 166 మంది కోవిడ్ వల్ల మరణించారు. దాంట్లో ఇద్దరు మాత్రమే చిన్నారు�
కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి విద్యార్థుల మధ్య మీటర్ దూరం ఉండేలా సీట్లు విద్యాశాఖ మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులు కొవిడ్ నిబంధనల
పలు రాష్ర్టాల్లో పెరుగుతున్న కేసులు ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ పాండా న్యూఢిల్లీ, ఆగస్టు 30: కరోనా థర్డ్వేవ్ సంకేతాలు కొన్ని రాష్ర్టాల్లో కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ సాంక్రమిక వ్యాధుల విభాగాధిపత�
మూడో వేవ్ ప్రారంభానికి సంకేతం? మళ్లీ ఆంక్షల బాట పట్టిన రాష్ట్రం తిరువనంతపురం, ఆగస్టు 29: సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గి దేశం ఊపిరితీసుకొంటున్న వేళ కేరళలో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస