జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) వార్నింగ్ ఇచ్చింది. మరో రెండు వారాల్లోగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ ( Covid Positive ) కేసులు నమోదు అవుతాయని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస
కరోనా తీవ్రమవుతున్నది.. టీకాలకు ప్రాధాన్యమివ్వండి: బీజేపీ నేత సువేందుకోల్కతా: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికల నిర్వహణ సరికాదని పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నా
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతో పాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం పోసాని కృష్ణమురళి ఓ ప్రకటనను విడుదల చేశారు. తన వల్ల సినిమా షూటింగ�
న్యూఢిల్లీ, జూలై 26: ‘కరోనా వైరస్ సోకినప్పటికీ తల్లులు తమ శిశువులకు చనుబాలు ఇవ్వవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం శిశువులను వారి నుంచి 6 అడుగుల దూరంలో ఉంచాలి’ అని ఢిల్లీ లేడీ హార్డింగె వైద్య కళాశాల ప్రసూతి విభా
బోస్టన్, జూలై 26: కొవిడ్-19 తీవ్రతను కనుగొనే విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్, హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. ముక్కు ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని ని�
పారిస్ : సినిమాలకు వెళ్లాలన్నా.. నైట్క్లబ్కు వెళ్లాలన్నా.. ఇక నుంచి వ్యాక్సిన్ పాస్పోర్ట్ తప్పనిసరి చేస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. కోవిడ్19పై పోరాటాన్ని ముమ్మరం చేసేందు�
న్యూఢిల్లీ : ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట�
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కోవిడ్19పై చర్చ మొదలైన సమయంలో ఆ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. ఏపీ స్
న్యూఢిల్లీ, జూలై 19: కరోనా మూడోవేవ్ ముప్పు ఉందన్న ఆందోళన నేపథ్యంలో 30 రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా అత్యవసర మందులను కేంద్రం కొనుగోలు చేస్తున్నది. మొదటి, రెండో వేవ్లలో భారీగా కరోనా కేసులు నమోదవడంతో దేశంలోన
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఆండ్రెజ్ పెరూసిక్కు కరోనా వైరస్ సంక్రమించింది. ఒలింపిక్ విలేజ్లో ఉంటున్న అ�
న్యూయార్క్: కరోనా వ్యాప్తికి కార్చిచ్చులు కూడా ఒక కారణమని, పొగ, దూళి వైరస్ ప్రభావాన్ని పెంచుతున్నదని అమెరికా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2020లో రేగిన కార్చిచ్చులు నెవాడాలోని రెనో పట్టణంలో ఎక్కువ వైరస
ఉన్నత విద్యను దెబ్బతీసిన మహమ్మారి 60 వారాలపాటు మూతపడిన కాలేజీలు దేశంలో 40-60 శాతం విద్యాభ్యాసం నష్టం ఈ నష్టం పూడాలంటే మూడేండ్లు పడుతుంది టీమ్ లీజ్ ఎడ్టెక్ సంస్థ నివేదికలో వెల్లడి హైదరాబాద్, జూలై 17 (నమస్�
పూజారులు, పోతరాజులు మాస్క్లు ధరించాల్సిందే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిక హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): బోనాలు, బక్రీద్ పండుగల వేళ ప్రజలు కొవిడ్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద�
15 జిల్లాల్లో రోజువారీ కేసులు 10 లోపే 2.03 కోట్ల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.63 శాతానికి పరిమితమైంది. ఇప్పటివర