వ్యాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం బెస్ట్ వచ్చేనెల చివరకు నిర్దేశిత లక్ష్యం చేరిక ప్రపంచవ్యాప్తంగా దిగువ స్థానంలో భారత్ 33 శాతం వ్యాక్సినేషన్తో 110వ స్థానం వేగం పెంచాలంటున్న వైద్య నిపుణులు ‘గుడ్మార్�
ఓటీపీ ఆధారంగా సులభంగా స్లాట్ బుకింగ్: కేంద్రంన్యూఢిల్లీ, ఆగస్టు 24: కొవిడ్ వ్యాక్సిన్ స్లాట్ల బుకింగ్కు ఇప్పుడు మరో సులభమైన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా టీకా స్లాట్ల బుకింగ్ను ప్�
బీజింగ్: కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. సోమవారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడ�
వ్యాక్సినేషన్ వేగం పెంచకపోతే రోజుకు 6 లక్షల కేసులు పెద్దలతో సమానంగా పిల్లలకు మూడో వేవ్ ముప్పు ఎక్కువ మంది పిల్లలకు సోకితే తగిన వైద్య సదుపాయాల్లేవు కేంద్ర హోంశాఖ నియమించిన నిపుణుల కమిటీ నివేదిక న్యూఢి�
కొవిడ్ చికిత్సలో కీలకంగా మారిన ఔషధం 10 వేల యూనిట్లు సమకూర్చుకునేందుకు చర్యలు ఇప్పటికే అందుబాటులో 3వేల యూనిట్లు హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ఒకవేళ థర్డ్వేవ్ విజృంభి�
కరోనాపై సమర్థంగా పనిచేస్తున్న ఇంజెక్షన్ రెండురోజుల్లోనే రికవరీ ధర ఎక్కువైనా సర్కారు దవాఖానల్లో ఉచితమే హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు సంజీవనిగా మారిన కాక్టెయిల్ ఔషధాన్ని అన్ని ప�
టెహ్రాన్: ఇరాన్లో కోవిడ్ మృతుల ( Covid Deaths ) సంఖ్య అధికారికంగా లక్ష దాటింది. ఆ దేశ ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున
అన్ని జిల్లాల్లో పాజిటివిటీ 5 శాతం లోపే పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సగటు పాజిటివిటీ 0.54 శాతమే హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో తెలంగాణ ముందున్నదని కేంద్ర గణాం�
చిన్నారుల్లో దీర్ఘకాల కొవిడ్-19 లక్షణాలు తక్కువే కొద్ది మందిలోనే నెలరోజుల తర్వాత కూడా లక్షణాలు వైరస్ సోకిన తొలివారంలో అలసట, తలనొప్పి జలుబు, ఫ్లూ వ్యాధులున్న వాళ్లలో వైరస్ తీవ్రత ఎక్కువ లాన్సెట్లో బ్�
8 రాష్ర్టాల్లో ‘ఆర్ ఫ్యాక్టర్’ ఆందోళనకరం 44 జిల్లాల్లో 10% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు గతవారం కేరళలోనే 49.85 శాతం కేసులు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో కరోనా సెకండ్�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేరియంట్ కొత్త కేసుల్లో మెజారిటీ ఈ రకానివే డెల్టా.. ప్రపంచానికి ఓ హెచ్చరిక మరిన్ని రాకముందే కట్టడి చేయాలి దేశాలకు డబ్ల్యూహెచ్వో పిలుపు భారత్లోనూ పెరుగుతున్న కేసులు న్యూఢ
కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పాజిటివ్ వచ్చినా బయట తిరుగుతున్నారు నిర్లక్ష్యం వద్దు.. కేసులు పెరిగే ముప్పు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): �
కొవిడ్-19 లాక్డౌన్ ఎత్తేశాక కూడా జనం పబ్లిక్ ప్లేసులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అందులో ముఖ్యమైంది జిమ్. కానీ కొంతమంది సెలబ్రిటీలు జిమ్లకు వెళ్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకొని వర్కవుట్స్ చేయమంటూ ప్