పనాజీ: న్యూ ఇయర్ సంబరాల సందర్భంగా సుమారు రెండు వేల మంది ప్రయాణికులతో ముంబై నుంచి గోవాకు వచ్చిన ఓ క్రూయిజ్షిప్ తిరుగు ప్రయాణం అయ్యింది. కార్డీలియా షిప్లో వచ్చిన ప్రయాణికులకు పరీక్ష చేయగా.. �
న్యూఢిల్లీ: కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా వైరస్ సంక్రమించింది. సోమవారం ఆయన్ను ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. చందౌలీ నియోజకవర్గానికి చెందిన ఆయన వయసు 65 ఏళ్లు. గతం�
ముంబై: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. జనవరి 15వ తేదీ వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కొత్త ఆంక్షలు ప్రకటించారు. బీచ్�
Vishwak sen tested positive for COVID19 | కరోనా వైరస్ మళ్లీ టాలీవుడ్పై తన సత్తా చూపిస్తుంది. మెల్లమెల్లగా మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మంచు మనోజ్ తనకు పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానంటూ ట�
Omicron | దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. అయిత
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి నుంచి నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. 266 రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్�
బీజింగ్: హెర్డ్ ఇమ్యూనిటీ గురించి చైనా శాస్త్రవేత్త, పల్మనాలజీ నిపుణుడు జాంగ్ నాన్షాన్ కీలక విషయాన్ని తెలిపారు. డ్రాగన్ దేశం చైనాలో.. వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో కరోనా వైరస్ పట్ల హెర్డ్ ఇ�
సెకండియర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే ఇవే ప్రామాణికం రేపట్నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ కొవిడ్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్ష ఇంటర్బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడి హైదరాబాద్, �
జెనీవా: హెల్త్కేర్ వర్కర్లపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని, ఆ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్షా 80 వేల మంది హెల్త్వర్కర్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిప�
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దేశవ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించి
న్యూఢిల్లీ: ఇండియాలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 181 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య �
వచ్చేనెల 31 వరకు అమల్లో ఉంటాయన్న కేంద్రంన్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కరోనా నియంత్రణ చర్యలను వచ్చేనెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ‘దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కొ�