టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది. మరోవైపు కరోనా వైరస్ భయాందోళనలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ టోక్యోలో ఉన్న ఒలింపిక్ విలేజ్లో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. వేలాద�
దేశంలో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదు కొత్త వేరియంట్లు ఎప్పుడైనా దాడి చేయొచ్చు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే వైరస్కు కళ్లెం పిల్లలపై కూడా మహమ్మారి పంజా విసరొచ్చు థర్డ్వేవ్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ �
న్యూఢిల్లీ, జూలై 16: మరికొద్ది రోజుల్లో చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకొవ్-డీ’ టీకా ట్రయల్స్ విజయవంతం�
లండన్ : దీర్ఘకాలిక కొవిడ్-19తో బాధపడుతున్న రోగుల్లో 200కు పైగా లక్షణాలను గుర్తించినట్టు బ్రిటన్ పరిశోధకుల నేతృత్వంలోని ఓ అధ్యయనం పేర్కొంది. ఆయాసం, నీరసం, అశాంతి, గుండెదడ, లైంగిక బలహీనత, జ్ఞాపక శక్తి సమస్య, �
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,792 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 624 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య
ముందస్తు నివారణ చర్యలు మరింత పటిష్ఠం చేయాలి కరోనా కట్టడిపై వైద్యారోగ్యశాఖను ఆదేశించిన క్యాబినెట్ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడో వేవ్పై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖను రాష్ట
కోర్టుల్లో అన్లాక్ ప్రక్రియకు హైకోర్టు నిర్ణయం | తెలంగాణలోని కోర్టుల్లో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అంతా విధులకు హాజరు
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో టీకాయే మనకు ఆయుధం అని గవర్నర్ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి రక్షణ పొందాలన్నా�
తాజా అధ్యయనం న్యూయార్క్ : రోజూ ఒక కప్పు, అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే కరోనా ముప్పు 10 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘కాఫీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ ఒక కప్పు క�
0.78 నుంచి 0.88కి పెరిగిన ‘ఆర్’ విలువ క్రమంగా పెరుగుతున్నయాక్టివ్ కేసులు జనం రద్దీతో కరోనా వ్యాప్తిపై ఆందోళనలు థర్డ్వేవ్కు సిగ్నల్గా భావిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ, జూలై 11: దేశంలో కరోనా మూడోముప్పు ప్
2.2 కోట్ల మందికి టీకాలు ప్రభుత్వ లక్ష్యం కోటిమందికిపైగా తొలిడోస్ పూర్తి ప్రత్యేక డ్రైవ్లతో పెరిగిన వ్యాక్సినేషన్ వేగం ఒక్క డోస్తో 60% పైగా రక్షణ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినే
ముందుచూపుతో పూర్తిస్థాయి ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా 55,442 పడకలు పిల్లల కోసం ప్రత్యేకంగా 20 వేల బెడ్స్ 133.9 కోట్లతో పీడియాట్రిక్ బడ్జెట్ 27,966 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కరోనా �
లక్నో, జూలై 9: ఉత్తరప్రదేశ్లో రెండు కప్పా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. కింగ్జార్జ్ మెడికల్ కళాశాలలో 109 కేసులను పరీక్షించగా, వాటిల్లో 107 కేసులు డెల్టా ప్లస్ కాగా.. రెండు కప్పా కేసులు ఉన్నాయి. అయితే ప్రజ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు గత 25 రోజుల నుంచి 5 శాతం లోపే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రోజువార