న్యూఢిల్లీ: ప్రపంచంతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఆసుపత్ర�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నది. కేసుల సంఖ్య 1500కు చేరుతున్నది. శనివారం నాటికి 1431 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో వందకుపైగా
న్యూయార్క్: అమెరికాలో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మిషిగన్ రాష్ర్టానికి చెందిన మరిసా ఫోటియో అనే ఉపాధ్యాయురాలు ఈ నెల 19వ తేదీన చికాగో నుంచి విమానంలో ఐస్లాండ్కు పయనమయ్యారు. అయితే కొద్ద�
కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. కరోనా బారిన పడి స్థానిక హాస్పిటల్లో చేరిన 49 ఏండ్ల దాదా.. చికిత్స అనంతరం శుక్రవారం ఇంటికి చేరాడు. అయితే మరికొన్ని రోజుల పాటు గంగ�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు 50 శాతం మేర పెరిగింది. శుక్రవారం మరో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 454కు చేరింది. �
Covid-19: భారత్లో డెల్టా స్ట్రెయిన్ స్ధానంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడం మొదలైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన క్రమంలో ప్రముఖ వైరాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశా�
Vishwak sen tested positive for COVID19 | కరోనా వైరస్ మళ్లీ టాలీవుడ్పై తన సత్తా చూపిస్తుంది. మెల్లమెల్లగా మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మంచు మనోజ్ తనకు పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానంటూ ట�
Sourav Ganguly: ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డ భారత మాజీ క్రికెటర్, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ కోలుకున్నారు. కొవిడ్-19 ప్రభావం
Covid shutdown: కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ఢిల్లీలో తిరిగి కొవిడ్-19 నియంత్రణలు అమలవుతున్నాయి. తాజా నియంత్రణల్లో భాగంగా ఢిల్లీ అంతటా జిమ్లు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫిట్నెస్ ఇం�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలికాలంలో పలువురు సినీప్రముఖులు వరుసగా ఈ మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా బాలీవుడ్ కథానాయిక నోరా ఫతేహికి కరోనా పాజిటివ్గా నిర్�