వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) / బంజారాహిల్స్ : టీకానే రక్షణ కవచం అని, అపోహలు లేకుండా 15- 18 ఏండ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ర
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందే ఒమిక�
Schools closed in Goa and | దేశంలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. మహమ్మారి ప్రభావం పాఠశాలలపైనా కనిపిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైరస్కు పాజిటివ్గా
Omicron found in 84% of Covid samples tested | దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు
Ekta Kapoor: బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల నిర్మాణంలో దూసుకుపోతున్న మహిళా ప్రొడ్యూసర్ ఏక్తాపూర్ (46)కు కరోనా వైరస్ సోకింది. ఆదివారం కరోనా పరీక్షలు చేయించుకోగా
తిరువనంతపురం: దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. ఆదివారం పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. కేరళలో 45 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ �
Delhi reports 3,194 new Covid-19 cases | దేశ రాజధాని కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఆదివారం కొత్తగా 3,194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే
17 doctors involved in IMA program got infected, Bihar CM Nitish also attended | బిహార్లో కరోనా కలకలం సృష్టించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశంలో వైద్యులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో సర్వత్రా ఆందోళన
Delhi CM Arvind Kejriwal | దేశ రాజధానిలో మళ్లీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తున్న తరుణంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం